Ramesh Bidhuri | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను గెలిస్తే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చెంపల మాదిరిగా తన అస
కేరళపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. కేరళ ఓ మినీ పాకిస్థాన్ అని, అందుకే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారని �
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛ�
Navya Haridas | వాయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ విజయాన్ని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్నాయని, ఆమె కుటుంబ ఆస్త
జమిలి ఎన్నికల బిల్లులను అధ్యయనం చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సభ్యులపై స్పష్టత వచ్చింది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పాటుకానుంది.
Priyanka Gandhi | ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election bill)’ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) లో కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) కి చో�
Priyanka Gandhi | పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.
Priyanka Gandhi | పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్తో పార్లమెంట్కు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్న�
Priyanka Gandhi | పార్లమెంట్లో అసలైన అంశాలు లేవనెత్తడం ఎన్డీఏ సర్కారు ఇష్టం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) విమర్శించారు. శుక్రవారం లోక్సభ (Lok Sabha) లో చేసిన తొలి ప్రసంగంలోనే �
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Sonia Gandhi | లోక్సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మెచ్చుకున్నారు.
Priyanka Gandhi | తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రియాంకాగాంధీ.. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె �
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) లోక్సభ (Lok Sabha) లో తొలిసారి ప్రసంగించారు.