Priyanka Gandhi | పార్లమెంట్లో అసలైన అంశాలు లేవనెత్తడం ఎన్డీఏ సర్కారు ఇష్టం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) విమర్శించారు. శుక్రవారం లోక్సభ (Lok Sabha) లో చేసిన తొలి ప్రసంగంలోనే �
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Sonia Gandhi | లోక్సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మెచ్చుకున్నారు.
Priyanka Gandhi | తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రియాంకాగాంధీ.. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె �
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) లోక్సభ (Lok Sabha) లో తొలిసారి ప్రసంగించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నది. ఏడాది పాలనలో అద్భుత ప్రగతి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. ఉత్సవాలకు ఢిల్లీ పెద్దలను అతిథులుగా పిలుస్తా�
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ రోడ్డు అలైన్మెంటును మారుస్తామన్నారని.. ఇప్పుడేమో మాట మార్చి, నిర్బ
Sambhal | దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంభల్కు బయల్దేరిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Priyanka Gandhi | కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) రోడ్ షో నిర్వహించారు. వాయనాడ్లోని మనంతవాడిలో రోడ్ షో జరిగింది.
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వయనాడ్ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగుప�
‘నేను ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాను. ఈ పర్యటనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదు. లోక్సభ సమావేశాల్లో పాటించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చించి, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి నిధులు రాబడతా�