‘కరోనా భయాల్ని మరిపిస్తూ మనస్ఫూర్తిగా నవ్విస్తున్న మంచి సినిమాగా ‘జాతిరత్నాలు’ అందరి మన్ననల్ని అందుకుంటోంది’ అని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గురువారం హైదరాబాద్లో జర�
తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే తన లక్ష్యం చేధించింది. నాలుగో రోజు నుంచి లాభాల బాట పట్టి�