‘డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల సినీ పరిశ్రమ పరిధి విస్త్రృతమవుతోంది. రానున్న ఐదేళ్లలో చిత్రసీమ పదిరెట్లు అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు అల్లు అరవింద్. ప్రియదర్శి, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో నటిం�
ప్రియదర్శి అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. పెళ్లి చూపులు నుంచి నిన్నటి జాతి రత్నాలు వరకు ఆయన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే కామెడీ చేసాడు. సూపర్ గా నవ్వించాడు. అందుకే నేటి తరం కమెడియన్స్ లో టాప్ ల
చిన్న చిత్రంగా తెరకెక్కి ఈ ఏడాది ప్రారంభంలో ఆహా ఓటీటీలో విడుదలైన చిత్రం ‘మెయిల్’(చాపర్ట్1- కంబాలపల్లి కథలు). ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత
‘కరోనా భయాల్ని మరిపిస్తూ మనస్ఫూర్తిగా నవ్విస్తున్న మంచి సినిమాగా ‘జాతిరత్నాలు’ అందరి మన్ననల్ని అందుకుంటోంది’ అని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గురువారం హైదరాబాద్లో జర�
తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే తన లక్ష్యం చేధించింది. నాలుగో రోజు నుంచి లాభాల బాట పట్టి�