చిన్న చిత్రంగా తెరకెక్కి ఈ ఏడాది ప్రారంభంలో ఆహా ఓటీటీలో విడుదలైన చిత్రం ‘మెయిల్’(చాపర్ట్1- కంబాలపల్లి కథలు). ప్రియదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత
‘కరోనా భయాల్ని మరిపిస్తూ మనస్ఫూర్తిగా నవ్విస్తున్న మంచి సినిమాగా ‘జాతిరత్నాలు’ అందరి మన్ననల్ని అందుకుంటోంది’ అని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గురువారం హైదరాబాద్లో జర�
తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే తన లక్ష్యం చేధించింది. నాలుగో రోజు నుంచి లాభాల బాట పట్టి�