కడ్తాల్ : ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 114మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్య�
సానుభూతి కోసం డ్రామాలు ప్రైవేటు టీచర్లకు ఇండ్లు కట్టిస్తాం పని చేసే ప్రభుత్వానికి పట్టంగట్టండి ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హుజూరాబాద్/జమ్మికుంట, సెప్టెంబర్ 5: సానుభూతి కోసం ఈటల రాజేందర్ డ్రామా�
కష్టకాలంలో కరుణచూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా రూ.2 వేలు, 25 కేజీల బియ్యం 2,04,743కు పెరిగిన లబ్ధిదారుల సంఖ్య మొదటి నెలతో పోలిస్తే 79 వేలు అదనం సర్కారుపై నెలకు రూ.40.94 కోట్ల భారం లావణ్య కరీంనగర్లోని ఓ ప్రైవేట�
రెండోవిడత ఎంపిక పూర్తి.. రూ.48 కోట్లు విడుదల హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయానికి రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ప్రైవేటు, ఎయిడెడ్ కలు�
రెండోవిడుతలో అదనంగా 83,993 మంది మానవీయ కోణంలో సాయం అందిస్తాం ప్రైవేటుకు సాయం దేశంలో ఇక్కడే ప్రథమం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి మొదటి విడుత లబ్ధ్దిదారులు 1,24,704రెండో విడుత లబ్ధ్దిదారులు 83,993మొత్త
హైదరాబాద్ : కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించా�
సీఎం కేసీఆర్ | ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బందికి కరోనా కష్ట కాలంలో రూ.2,000 ఆర్థిక సహాయం, 25 కిలోల సన్న బియ్యం ఇస్తుండటం పట్ల ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు స్కూల్ సిబ్బంది ఖాతాల్లో రూ.22.56 కోట్లు జమ 1,13,600 మందికి సన్న బియ్యం సరఫరా లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు మరో నాలుగురోజులపాటు పంపిణీ ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి సర్కారు భరోసా ఆపత్కాలంలో ఆసరా దొరిక
ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం