మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే యాదగిరి గుట్ట మున్సిపాల్టీ పరిధిలోని ఒక్కో ఇంటిపై సుమారు 20 నుంచి 30 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి. అయితే ఆ ఓటర్ల�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్�
విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు అవినీతికి అడ్డాగా మారాయని, అక్రమార్కుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ ని
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
ప్రైవేట్ పాఠశాలల పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ చేయని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేశారు.
Private Schools | విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల భౌతిక దాడికి నిరసనగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల బంద్కు వడుస్పా పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకే తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బడుల్లో... తెలుగు మీడి
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం
ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన లిఫ్ట్వైర్ తెగిన ప్రమాదంలో ఏడుగురు మహిళా ఉపాధ్యాయురాళ్లతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, ప�
రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే, అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్య�
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)’కు సంబంధించిన ఫీజుల బకాయిలను ఆయా ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తమ తల్లిదండ్రులతో క
రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలను అందిస్తున్నా పూర్తిగా తగ్గనే లేదు. అత్యాధునిక సమాజం ఉన్న