Private School Fee | రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లను చూస్తుంటే ‘ఫీజులు ఫుల్లు.. చదువు నిల్లు’ అన్న చందంగా తయారయ్యాయి. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఈ పాఠశాలలు సంపాదనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న
రేపటి నుంచి పాఠశాలలు మొదలవుతున్నాయి. ప్రైవేటు స్కూల్లో చదివే చాలామంది విద్యార్థులు ఆ స్కూల్ బస్సుల్లోనే పాఠశాలలకు వెళ్లివస్తుంటారు. అయితే ‘బడి బస్సు భద్రమేనా’ అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవు�
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిషరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ కోరారు.
విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల అకింతభావంతో సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహను చెరిపేస్తున్నది. ధూళిమిట్ట హైస్కూల్�
ఫిన్లాండ్ (ఫిన్నిష్) విద్యావిధానం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యావ్యవస్థ. ఈ దేశంలో 98% సర్కార్ స్కూళ్లే.. కేవలం 2% మాత్రమే ప్రైవేట్ స్కూళ్లుంటాయి. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు గల ఈ దేశ విద్యావిధానాన్ని మన వి
Private School Fee | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాద�
హాలియాలో ప్రైవేట్ పాఠశాలల విద్యావ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. సేవా భావంతో అందించాల్సిన విద్య నేడు అంగడి సరుకైనది. లాభార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన వారివల్ల, విద్య పూర్తిగా వ్యాపార మయం
వారంతా ఉపాధ్యాయులే. డీఈడీ పూర్తి చేసి కొంత మంది ప్రభుత్వంలో, మరి కొందరు ప్రైవేట్ పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్ టీచర్స్గా పనిచేస్తూ బీఈడీ చదవాలనే సంకల్పంతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఆఫర్ చేసే బీఈడీ కోర్�
భారత విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పును ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వేగంగా క్షీణిస్తుండగా అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు పెరిగిపోతున్నాయి. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం రాజ్యసభ ముందు ఉంచ�
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
Chandigarh Schools: చండీఘడ్లోని ప్రైవేటు స్కూళ్లకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. సుమారు అయిదు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు త
ద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని, తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రిని అయితే తక్షణమే కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన �