భారత విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పును ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వేగంగా క్షీణిస్తుండగా అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లు పెరిగిపోతున్నాయి. ఈ గణాంకాలను ప్రభుత్వం గురువారం రాజ్యసభ ముందు ఉంచ�
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
Chandigarh Schools: చండీఘడ్లోని ప్రైవేటు స్కూళ్లకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. సుమారు అయిదు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు త
ద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని, తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రిని అయితే తక్షణమే కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన �
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే యాదగిరి గుట్ట మున్సిపాల్టీ పరిధిలోని ఒక్కో ఇంటిపై సుమారు 20 నుంచి 30 మంది ఓటర్ల పేర్లు నమోదై ఉన్నాయి. అయితే ఆ ఓటర్ల�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి ముచ్చట గొలిపే ముగ్గులు వేశారు. భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. విద్�
విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు అవినీతికి అడ్డాగా మారాయని, అక్రమార్కుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ ని
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�
ప్రైవేట్ పాఠశాలల పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ చేయని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేశారు.
Private Schools | విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల భౌతిక దాడికి నిరసనగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల బంద్కు వడుస్పా పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకే తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బడుల్లో... తెలుగు మీడి
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం
ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన లిఫ్ట్వైర్ తెగిన ప్రమాదంలో ఏడుగురు మహిళా ఉపాధ్యాయురాళ్లతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, ప�