విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి. క్రమశిక్షణ క
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికు�
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. చదువుల పేరిట సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఒకవైపు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, మరోవైపు దస్తులు (యూనిఫాం), పుస్తకాలు, బ్�
విద్యను సేవగా భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య లాభదాయక వ్యాపారంగా మారింది. అడ్మిషన్ నుంచి డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, ట్రాన్స్పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్ వరకు ప్రతి
మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి
BRSV | ఊట్కూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవే
పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర
Private Schools Closed | రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు అర్ధాంతంగా మూతబడుతున్నాయి. తగిన నోటీసు ఇవ్వకుండా ఉన్న పళంగా తాళాలేసేస్తున్నాయి. ఈ స్కూళ్లలోని విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నాలుగైదేండ్ల క్రితం మూ
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్ఛగా డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్య లు తీసుకోవాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటికి ఆడిందే ఆట..పాడిందే ప
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి రోజు విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలన�
Private School Fee | రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లను చూస్తుంటే ‘ఫీజులు ఫుల్లు.. చదువు నిల్లు’ అన్న చందంగా తయారయ్యాయి. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఈ పాఠశాలలు సంపాదనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న