Telangana Schools: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గడిచిన ఏడాదితో పోలిస్తే.. 2025-26 సంవత్సరంలో 1969 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. మరో వైపు ప్రైవేటు స్కూళ్ల సంఖ్య మాత్రం రాష్ట్రంలో పెర�
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తరగతులవారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించింది. ఫీజుల ఖరార�
ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పర�
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠ�
ప్రైవేట్ స్కూల్స్ నగరంలో హద్దు మీరుతున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, తమకు నచ్చినట్టుగా విద్యాబోధనలో మార్
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే విద్యార్థుల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 70.43 శాతం మంది ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ �
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి. క్రమశిక్షణ క
విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ సూల్ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికు�
వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫక్తు వ్యాపార సంస్థలుగా మారాయి. చదువుల పేరిట సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఒకవైపు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, మరోవైపు దస్తులు (యూనిఫాం), పుస్తకాలు, బ్�
విద్యను సేవగా భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య లాభదాయక వ్యాపారంగా మారింది. అడ్మిషన్ నుంచి డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, ట్రాన్స్పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్ వరకు ప్రతి
మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి