ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన లిఫ్ట్వైర్ తెగిన ప్రమాదంలో ఏడుగురు మహిళా ఉపాధ్యాయురాళ్లతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, ప�
రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే, అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్య�
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)’కు సంబంధించిన ఫీజుల బకాయిలను ఆయా ప్రైవేట్ పాఠశాలలకు వెంటనే చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తమ తల్లిదండ్రులతో క
రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలను అందిస్తున్నా పూర్తిగా తగ్గనే లేదు. అత్యాధునిక సమాజం ఉన్న
2025-26 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ జనరేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస�
భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు.. వందల మంది విద్యార్థులు చదువుకునే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులకు ఎలాంటి రక్షణ క
Bengaluru Schools: బెంగుళూరు సిటీలోని 40 స్కూళ్లకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్ఆర్ నగర్తో పాటు కేన్గిరిలో ఉన్న స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో కూడా 20 స్కూళ్లకు బాంబ
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25% ఉచిత సీట్ల అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 50 గ్రామీణ, 46 పట్టణ వార్డుల్లో ఈ సెక్షన్ కింద ఉచిత అడ్మిషన్లు కల్పిస్తామన్నది.
పసి వయసులోనే చిన్నారులు లేత భుజాలపై బండెడు పుస్తకాలు మోస్తూ (School Bags) కుంగిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డజన్ల కొద్ది పుస్తకాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏ ఎస్) లక్ష్యం నిధుల లేమితో నీరుగారుతున్నది. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ హైమద్ నగర్ పాఠశాలను తనిఖీ చేశారు.
Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.