భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు.. వందల మంది విద్యార్థులు చదువుకునే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులకు ఎలాంటి రక్షణ క
Bengaluru Schools: బెంగుళూరు సిటీలోని 40 స్కూళ్లకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్ఆర్ నగర్తో పాటు కేన్గిరిలో ఉన్న స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో కూడా 20 స్కూళ్లకు బాంబ
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25% ఉచిత సీట్ల అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 50 గ్రామీణ, 46 పట్టణ వార్డుల్లో ఈ సెక్షన్ కింద ఉచిత అడ్మిషన్లు కల్పిస్తామన్నది.
పసి వయసులోనే చిన్నారులు లేత భుజాలపై బండెడు పుస్తకాలు మోస్తూ (School Bags) కుంగిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డజన్ల కొద్ది పుస్తకాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏ ఎస్) లక్ష్యం నిధుల లేమితో నీరుగారుతున్నది. ప్రభు త్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ హైమద్ నగర్ పాఠశాలను తనిఖీ చేశారు.
Right to Education Act |తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో 2009 విద్యాహక్కు చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యన�
జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి యాద క్రాంతి (Yada Kranthi) డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల పే
పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే కుటుంబాలకు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు తొలగించే అవకాశాలు ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాలే తమ పిల్లలన�
మండలకేంద్రలోని నార్త్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల నైపుణ్యత, బోధనతీరుపై తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముగ్దులవుతున్నారు. వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. ఎనిమి�
Achampet | తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీఠ వేస్తున్నామని చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మంగళవారం నమస్తే తెలంగాణ ప్రతినిధి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్పాట్ విజిట్ చేయగా ఆసక్తి�