ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సోమవారం ఎన్నికలు జరుగనుండగా, 21 మంది బరిలో నిలిచారు. ఆయా సంఘాల నాయకులు చేపట్టిన ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. కాగా, ఈ
ఒకటో తరగతి చదువుకొనే ఆ దళిత బాలికకు ఓటు హక్కు లేదు.. ఆ వయసుకు ఉండదు కూడా! అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసిన తన వదినకు పాప తండ్రి, వారు నివసించే ప్రాంతం వారు ఓటేయలేదన్న అక్కసుతో బాలికను ఓ పాఠశాల డైరెక్టర్
Minister Satyavathi Rathod | బంజారాహిల్స్లోని ఓ ప్రయివేటు స్కూల్లో నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా
పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దంటూ వీడీసీ సభ్యుల తీర్మానంతో ఓ స్కూల్ కరస్పాండెంట్ ఆందోళన చెందారు. వారి నిర్ణయం ఇబ్బందిగా మారడంతో వాటర్ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన ధర్పల్లి మండలం దు�
బెంగళూరు : నాన్ క్రిస్టియన్స్ స్టూడెండ్స్ తప్పనిసరిగా బైబిల్ చదవాలని క్లారెన్స్ హై స్కూల్ విధించిన నిబంధన వివాదాస్పదంగా మారింది. అట్లాంటి స్కూల్ లైసెన్స్ను రద్దు చేయాలని హిందూ సంస్థలు �
మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్ట
చెన్నై: ఒక ప్రైవేట్ స్కూల్లో 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ
ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి సాయం ప్రక్రియలో వేగం హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనస
కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు బడి..అంతులేని దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రైట్స్ (ట
గ్రేటర్లో ప్రైవేటు స్కూళ్ల దోపిడీ నిరాటంకంగా సాగుతున్నది. కరోనా వేళ కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో.46ను దర్జాగా ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల నడిచిన 40 రోజుల ప్రత్యక్ష తరగతు