నల్లగొండ పట్టణంలో (Nalgonda) విషాదం చోటుచేసుకున్నది. స్కూలు బస్సులో కింద పడి నాలుగేండ్ల చిన్నారి మరణించింది. జస్మిత అనే చిన్నారి దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నది.
హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జగిత్యాలలో జరిగింది. ఏపీకి చెందిన ఓ వ్యక్తి జగిత్యాల పట్టణంలో పనిచేస్తూ.. తన కొడుకును స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్లో చేర్పించాడు.
తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, అన్ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును ద్వితీయ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్)
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్నది. రాష్ట్రంలో సగటున ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 83. ప్రభుత్వ పాఠశాలల్లో సగటున ఒక స్కూల్లో 72 మంది విద్యార్థులే ఉన్నారు.
బాత్రూమ్లో కనిపించిన రక్తం మరకలు విద్యార్థినుల రుతు స్రావం వల్ల ఏర్పడ్డాయని అనుమానించిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బాలికల దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ పాలిత మహారాష్ట్�
గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గుచూపడంతో ప్రజలంతా ఏకమై ప్రభుత్వ బడిని బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను స్కూల్కు తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రైవేటు బస్సులను
Vikarabad | మండల పరిధిలోని మేడిచెట్టు తండా గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న బోడబండ తండాలో ఉపాధ్యాయురాలు సుమలత, యూత్ అధ్యక్షులు మల్లేష్, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలోని విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారు. స్కూల్లోని ఓ గదిలో అక్రమంగా పుస్తకాల విక్రయం జరుగుతోంది.
ప్రైవేటు బడులు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ విద్యార్థులు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో నిరసనకు దిగారు. గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు స్కూల్ బస్సులను అడ్డుక�
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి షాబ
విద్యాహక్కు చట్టం 2009ని అమలు చేయలేమని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల తేల్చి చెప్పాయి. 2009లో దేశ వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం 2009న ప్రభుత్వం ఆమోదించింది.
బాచుపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరన వేగంతో వచ్చిన వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పలు షాపులను ఢీకొట్టింది. చివరకు ఓ ప్రైవేటు స్కూల్ ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఆగిపోయింది.
ఆస్తి పన్ను కట్టని వారిని జీహెచ్ఎంసీ లక్ష్యంగా చేసుకున్నది. పన్ను కట్టని వారి ఆస్తులను సీజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతిరోజూ ఒక్కో సర్కిల్లో ఐదేసి చొప్పున ఆస్తులను సీజ్ చేస్తు