రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థుల కలలు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి. ఫీజు బకాయిలు ఉన్నాయనే సాకుతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. దీంతో చదువు పూర్తయినవ
వేసవి సెలవుల అనంతరం సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే, అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపకపోవడంతో మొదటిరోజు వెలవెల
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి.
మరి కొద్ది రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ వాహనాలు, స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు (సామర్థ్య పరీక్షలు) చేయించుకోవాలి. సంబంధిత ఆర్టీవో క�
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని నిరసిస్తూ ఆలిండియా నేషనల్ రక్షాసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గురువారం ఒక
Tandur | వరంగల్ జిల్లాలోని స్మైల్ డీజీ హైస్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్పై పీడీఎస్యూ నాయకుల దాడిని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించామని, చివరికి ఆర్థిక బాధలు భరించలేకనే కాలేజీల నిరవధిక బంద్ చేస్తున్నామని ఖమ్మం జిల్లా ప్రైవ�
ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్(న్యాక్) గుర్తింపు కోసం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ‘న్యాక్'గా మంచి గ్రేడ్లు పొందేందుకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు పదో స్థానం దక్కింది. గతేడాది వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివే సి, ఈ విద్యా సంవత్సరం ఫలితాల్లో మార్కులను ప్రకటించారు. ఎప్పటిలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుక�