ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులకు సంక్షేమ చట్టం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా
మహారాష్ట్రలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది.