రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలు కొండలా పేరుకుపోయాయి. దాదాపు రూ. 7 వేల కోట్ల బకాయిలు ఉండడంతో ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. నేటి నుంచి మార్చి 16 వరకు కొనసాగున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. మంగళవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆయా సీట్ల �
విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ర్యాంకులతో అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై భారీ జరిమానా విధిస్తామని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ హెచ్చరించారు.
గుండెపోటుతో రాష్ట్రంలో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన వంగ లాల్రెడ్డి కుంటాల మండలం సూర్యాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్త�
హైదరాబాద్: అంబర్పేటలోని ఒక ప్రైవేట్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ కాలేజికి చెందిన నారాయణస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. సదరు విద్యార్థికి �
ఇప్పటికే కొన్ని కాలేజీల్లో నిర్వహణ అదే దారిలో మరికొన్ని.. అనుమతిపై కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్కు లేఖ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొత్తగా కమర్షియల్ గార్మెంట్ టెక్న్టైల్ కోర్సు
పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వాకం హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు.. విద్యార్థులు ఫీజులే కాకుండా.. జరిమానాలు సైతం చెల్లించాలని హుకుం జా�
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ కళాశాలల అనుమతులు రద్దు చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయ కులు డిమాం