Prithvi Shaw | రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లో పృథ్వీషా అదరగొట్టాడు. మూడు సెంచరీలతో 379 పరుగులు చేసి 33 ఏండ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ముంబై జట్టు 3 వికెట్లకు 608 పరుగులు చేసింది.
Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమి అనంతరం జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. కపిల్ దేవ్ వంటి మాజీలు సైతం కెప్టెన్ రోహిత్ శర్మపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అప్పటి న�
ప్రధాన ఆటగాళ్లు రాణించడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై మంచి స్కోరు దిశగా పయనిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. బుధవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 �
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ముంబై సారధి పృథ్వీ షా.. తన ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న సెమీఫైనల్లో తనదైన ఆటతీరుతో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అదే సమయంలో అతనితోపాటు ఓ�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా మరో రెండు లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడికి దవాఖానలో పరీక్షలు చేయించగా టైఫాయిడ్ సోకిందని తెలిసింది. దీంతో మిగతా మ్య�
ఢిల్లీపై లక్నో గెలుపు మాజీ చాంపియన్లు నిలకడైన ప్రదర్శన కొనసాగించడంలో విఫల మవుతున్న చోట అరంగేట్ర జట్లు అదరగొడుతున్నాయి. ఐపీఎల్-15వ సీజన్లో ఇప్పటికే 8 విజయాలతో గుజరాత్ అనధికారికంగా ప్లే ఆఫ్స్లో అడుగు
ప్రస్తుతం ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఇద్దరూ అదరగొడుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో ఆ జట్టుకు శుభారంభాలు అందించారు. ఆడిన నాలుగు మ
ఢిల్లీకి అద్భుతమైన ఆరంభం అందించిన పృథ్వీ షా (61) పెవిలియన్ చేరాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని కట్ చేసేందుకు షా ప్రయత్నించాడు. ఆ సమయంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డీకాక్ సులభంగా అందుకున్నాడు. దీంతో ఢ�
Ajinkya Rahane | భారత జట్టు మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానే.. రంజీ ట్రోఫీ ఆడటం ఖాయమైంది. ముంబై తరఫున ఈ వెటరన్ బ్యాటర్ రంజీ బరిలో దిగనున్నాడు. అయితే ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతను మాత్రం రహానేకు అందించలేదట. ఈ విషయాన్న�
DC vs SRH | సన్ రైజర్స్ ఇచ్చిన స్వల్ప టార్గెట్తో ఛేజింగ్ ప్రారంభించిన ఢిల్లీ కేపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా (11) క్యాచ్ ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు తీసిన షా.. అదే ఊపులో �
కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ కృనాల్ పాండ్యా కొవిడ్ బారిన పడిన విషయం తెలుసు కదా. ఇప్పుడతనితో సన్నిహితంగా ఉన్న 8 మంది ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ మొత్తానికీ దూరమయ్యారు. వీ�