కొలంబో: శ్రీలంక టూర్కు వెళ్లిన ఇండియన్ టీమ్ క్వారంటైన్లో ఎంజాయ్ చేస్తోంది. స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ పృథ్వి షా ఓ ఫన్నీ గేమ్ ఆడుతూ టైంపాస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో �
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షాకరోనా వాక్సిన్ తొలి డోసును సోమవారం వేసుకున్నాడు. ఇప్పటికే చాలా మంది భారత క్రికెటర్లు కొవిడ్ టీకా మొదటి డోసున
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స�
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం 20 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కల�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడను
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు.సూపర్ ఫామ్లో ఉన్న షా బౌండరీలతో విజృంభిస్తున్నాడు. శిఖర్ ధావన్తో కలిసి శుభారంభాలుఅందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర ప
అహ్మదాబాద్: ఐపీఎల్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వి షా ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలుసు కదా. కేవలం 41 బంతుల్లో 82 పరుగులు చేశాడతడు. అయి
విజృంభించిన యువ ఓపెనర్ కోల్కతాపై ఢిల్లీ ఘన విజయం ఆహా!! ఏమా ఆట!! ఏమా ఆధిపత్యం!! సొగసైన కవర్ డ్రైవ్లు.. అంతకుమించిన పుల్ షాట్లు!! ఒక్కటేమిటి క్రికెట్ పుస్తకంలో ఉన్న షాట్లన్నింటినీ అచ్చుగుద్దినట్లు పృథ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా(21 ఏండ్ల, 169 రోజులు) రికార్డు సృష్టించా�
ముంబై: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన ఆరో ఓవర్లో పృథ్వీ షా(32).. క్రిస్గేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 59 పర
ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో ధావన్ కూడా చెలరేగి ఆడిన వి�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది.శనివారం జరిగిన సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.శిఖర్ ధావన్(85:54బం�
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ
ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న భారత ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. మరో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ సత్తాచాటుతూ డొమెస్టిక్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. �