జీవో ఎంఎస్ నెంబర్ 25 ను సవరించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ మురళీధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి నోచుకోవడం కష్టంగా కనిపిస్తుంది. పాఠశాలలను ఈ నెల చివరి వారం వరకు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటి వరకు రెండు ప్ర
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణ చిన్నపాటి వర్షానికే కుంటను తలపిస్తున్నది. ఈ పాఠశాలలో ఇటీవల రూ.8.25 లక్షలతో ప్రహరీ నిర్మించారు.
ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులను కేటాయించాలని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బోనకల్లు మండలంలోని ప్రాథ�
తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్�
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే ...మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది.
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటుపై విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఎమ్మెల్సీ ఓటర్లుగా అర్హులేనని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 2025న మార్చి 29న ఖాళీ కాబోతున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ మ�
సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్య
ప్రభుత్వం సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించాలనుకుంటున్నది. బాలవాటిక పేరుతో తరగతులను నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు.
రేషనలైజేషన్ జీవో-25 నిబంధనలు మార్చాలని, అశాస్త్రీయమైన టీచర్ల సర్దుబాటును నిలిపివేయాలని యూఎస్పీఎస్సీ ప్రకటనలో కోరింది. ప్రాథమిక పాఠశాలల్లో 11 మందికి ఇద్ద రు, 60 మందికి ఇద్దరు టీచర్లను కేటాయించాలని పేర్కొ�
అప్పర్ ప్రైమరీ స్కూళ్లు.. వీటినే ప్రాథమికోన్నత బడులంటారు. 1 -7 తరగతుల వరకు ఉండే ఈ బడులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. వీటిని రద్దుచేసి, ప్రాథమిక బడుల్లో విలీనంచేసే అంశాన్ని రేవంత్రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్�
ఉపాధ్యాయులు సాంకేతికతను జోడిస్తూ విద్యార్థులకు బోధించాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. చింతకాని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల సముదాయ సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. పాఠ�
చిన్నచిన్న పదాలు, సంఖ్యలు, పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించేందుకు చాలామంది విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ జాతీ
వారం పది రోజులుగా కురుస్తున్న ముసురువర్షాలకు పైకప్పుతో పాటు, గోడలకు నీళ్లింకాయి. ఏ గోడ ముట్టుకున్నా తడి చేతులకు అం టుతుంది. పైకప్పు నుంచి వర్షం నీరు ఊరుతున్నది. ముందే పూర్తిగా శిథిలావస్థకు చెందిన పాఠశాల �