Telangana | తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పని వేళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ పనివేళల మార్పు గురించి ఉత్తర్వులు జారీ చేసింది.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్, నందిపేట మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశా�
చిన్న వానకే జలమయమయ్యే పాఠశాల ఆవరణ, అధ్వానంగా పారిశుధ్యం, పెచ్చులూడుతున్న తరగతి గదులు, అమలుకాని సీఎం బ్రేక్ఫాస్ట్, పత్తాలేని రెండో జత యూనిఫాం, ఏడు నెలలుగా పెండింగ్లో మధ్యాహ్న భోజనం, కోడిగుడ్ల బిల్లులు,
మెదక్ జిల్లాలో 871 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 607, యూపీఎస్ 124, జడ్పీ హైస్కూళ్లు 140 ఉన్నాయి. 65,610 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతిరోజు మధ్యాహ్న భోజన
విద్యతోనే చక్కటి భవిష్యత్ ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శ్రద్ధతో చదివి ప్రయోజకులుగా ఎదగాలని విద్యార్థులకు సూ చించారు. బడిబాటలో భాగంగా శుక్రవారం కంది, కాశీపూర్, చెర్లగ�
రాష్ట్రంలోని సర్కారు బడు ల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుంది. ఏటా నమోదు గణనీయంగా పడిపోతుంది. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లపై మోజుపై సర్కార్ బడుల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రు లు, ఇటు విద్యార్�
ప్రతి పంచాయతీకీ ఒక పాఠశాల ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
మండలంలోని గోపల్దిన్నె ప్రాథమిక పాఠశాల అదనపు గదిని బుధవా రం ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ప్రభుత్వ పా ఠశాలల్లో
దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. గాలి కాలుష్యంతో (Air pollution) హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది.
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) వాయు కాలుష్యం (Air pollution) చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత (Air quality levels) పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార�
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు చేపట్టిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)కు ‘ఉన్నతి’ అనే పేరును అధికారులు ఖరారు చేశారు. ఈ పేరుతోనే ఏడాది పొడవునా కార�
బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా సెక్టోరల్ అధికారులు నారాయణ, సుజాత్ ఖాన్ అన్నారు. మండలంలోని ఆడెగాం(బీ), జామిడి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి జిల్లా సెక�
ఎందరికో విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన హుస్నాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలకు సిద్ధమైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ సర్కారు బడి ఊపిరిపోసుకుంది. 1947లో ప్రాథమ�