ప్రభుత్వ దవాఖానలకు మందుల సరఫరా ప్రక్రియ గందరగోళంగా మారింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు చేరవేసే వ్యవస్థ గాడి తప్పింది. ఫలితంగా ప్రజలకు అవసరమైన మందులు సకాలంలో అందక ఇ�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలంలోని కంకోల్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించే ట్రామా హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణ స�
సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది విధులను ని ర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖ
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్�
ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు అధికారులు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధ�
వ్యాధుల కాలం ఆరంభమైంది. దీంతో డెంగీ, మలేరియా, చికున్గున్యా, డయేరియా, టైఫాయిడ్ రోగులు దవాఖానకు క్యూ కడుతున్నారు. ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా �
సీజనల్ వ్యాధులు విజృంభించి అనేకమంది చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాలు, మందుల సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐదోస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ప్రశంసించారు. శనివారం జిల్లాలోని చెన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా�
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీందర్నాయక్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శు�
గ్రామ పంచాయతీల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకట�
ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది. ఇక నుం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అందులో భాగంగా కట్టంగూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకల నూతన భవన నిర్మాణానికి ప్
కంటివెలుగు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు 15 లక్షల కండ్లద్దాలను పంపిణీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.