RS Praveen | సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలిపోన్ ట్యాపింగ్ పేరుతో బ�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి విడిచిపెట్టిండని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించా
Harish Rao | రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఢిల్లీ సమావేశానికి వస్తమని గతంలో ఢిల్లీకి ఉత్తరం రాసిందని, ఇప్పుడు ఆ కండిషన్లకు కేంద్రంగానీ, ఏపీ సర్కారుగానీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎగేసుకు
Harish Rao | సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. ఇవాళ్టి ఇరిగేషన్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్
Harish Rao | గోదావరి జలాల విషయంలో తెలంగాణ ద్రోహం జరుగుతున్నదని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు మర
Harish Rao | సీఎం రేవంత్రెడ్డికి అవసరాల కొద్ది మాటలు మార్చడం అలవాటేనని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్
Press meet | రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పార్టీ నాయకు�
Women journalists | ఆఫ్ఘనిస్థాన్ (Afhganistan) విదేశాంగ మంత్రి (Foreign minister) అమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ఢిల్లీలో మరో ప్రెస్ మీట్ (Press meet) నిర్వహించారు. అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్కు ఆయన మహిళా జర్నలిస్టుల (Women journalists) ను ఆహ్
తాలిబన్ నాయకుడు, అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, తృణమూల్ కాం�
అకస్మాత్తుగా బంద్కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడొద్దు.. అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇవ్వాల్సిన బకాయిలను.. కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం.
ECI | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదివారం ప్రెస్ మీట్ (Press meet) నిర్వహించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని నేషనల్ మీడియా సెంటర్ (National Media Centre) లో ఈ ప్రెస్మీట్ జరగనుంది.