AAP-RJD press meet | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆర్జేడీ సంయుక్త ప్రెస్మీట్లో పాల్గొన్న యూనిఫామ్లో కనిపించిన వ్యక్తులు మాజీ సైనికులని ఆర్మీ తెలిపింది. సర్వీస్ నుంచి తొలగించిన ఆ వ్యక్తులు ఆర్మీ గురించి అసత్యాలు, అబద్ధ
సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు చేసే అంశంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పర్సంటేజీ విధానాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం కుదరదని అగ్ర నిర్మాతలు అభ్యంత
Peddi | పెద్ది సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటి�
Radhika Sarathkumar | సినిమా టికెట్ రేట్లు ఇటీవల భారీగా పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు థియేటర్లలో భారీ ధరలు వసూలు చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాను చూడాలంటే 1000 నుంచి 2000 రూపాయల వరక
RS Praveen | సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలిపోన్ ట్యాపింగ్ పేరుతో బ�
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి విడిచిపెట్టిండని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించా
Harish Rao | రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఢిల్లీ సమావేశానికి వస్తమని గతంలో ఢిల్లీకి ఉత్తరం రాసిందని, ఇప్పుడు ఆ కండిషన్లకు కేంద్రంగానీ, ఏపీ సర్కారుగానీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎగేసుకు
Harish Rao | సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. ఇవాళ్టి ఇరిగేషన్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్
Harish Rao | గోదావరి జలాల విషయంలో తెలంగాణ ద్రోహం జరుగుతున్నదని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు మర
Harish Rao | సీఎం రేవంత్రెడ్డికి అవసరాల కొద్ది మాటలు మార్చడం అలవాటేనని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్