Doctors Use Torches To Operate | ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట వరకు అక్కడ అంధకారం అలముకున్నది. ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్లైట్ వెలుగులో ఇద్దరు గర్భిణీలకు డాక్ట�
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఒక గర్భిణికి మద్యం మత్తులో ఉన్న డాక్టర్ సర్జరీ చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యూపీ, షాజహాన్పూర్ జిల్లాలో ఈ నెల 8న జరిగింది.
బీజేపీ పాలిత ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ గర్భిణిని 108 అంబులెన్స్ సిబ్బంది ఏడు కిలోమీటర్ల దూరం స్ట్రెచర్పై మోసుకెళ్లారు. మారుమూల గ్రామానికి రహదారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరణ్జియా �
వర్షాలకు తోడు గుంతలమయంగా మారిన రోడ్డుపై ఓ నిండు గర్భిణి 108 వాహనంలోనే నానాపాట్లు పడుతూ ప్రసవించిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్నది.
నల్లగొండ జిల్లా గుర్రంపోడు సమీపంలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షిత ప్రసవం చేశారు. ఎల్లమోనిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జింకల అఖిలకు బుధవారం ఉదయం పురిటి నొప్పుల�
చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఏడున్నర నెలల గర్భిణి (27)కి అరుదైన వైద్య చికిత్స నిర్వహించి వైద్యులు ప్రాణాలను కాపాడారు. తీవ్ర కడుపునొప్పి, బీపీ పడిపోవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ మలక�
Cirme news | ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా హింసించి హత్య చేశాడు. మూడు నెలల గర్భిణి అయిన తన భార్య ప్రమాదంలో చనిపోయిందని వైద్యులను నమ్మించాడు. పోస్ట్మార్టం చేస్తుండగా మృతురాలి అవ�
Mulugu పురిటి నొప్పులతో ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బందే అన్నీ తామై ఆ గర్భిణికి డెలివరీ చేసిన ఘటన ములుగు జిల్లా గోవిం�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలు తిరిగే కుటుంబాలు తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో ఎన్నో ఉన్నాయి. వారు వారి కుటుంబాలతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో పిల్లలు పుడితే, వారి పేరు నమోదు జాప్యం కావడ
ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ప్రసూతి సౌకర్యాలు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి 6 కిలోమీటర్లు నడిచి అనారోగ్యంతో కన్నుమూసింది. సుదీర్ఘ నడక వల్ల ఆమె కడుపులోని శిశువు కూడా చనిపోవడం ఆమె కుటుంబంలో తీరని వ�
Pregnant Woman Walks 6 km | మారుమూల గ్రామంలో ఎలాంటి వైద్య సదుపాలు లేకపోవడంతో నిండు గర్భిణీ పెద్ద సాహసం చేసింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ఆరు కిలోమీటర్ల దూరం నడిచింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది.
అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న హృదయవిధార ఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవిశ్రీరంపూర్ గ్రామానికి చెందిన పాండవుల స�
SHO Suspension: ప్రెగ్నెంట్ మహిళపై చేయి చేసుకున్న కేసులో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. కేరళలో ఈ ఘటన జరిగింది. మహిళపై ఆఫీసర్ దాడి చేసిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది.