Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమ�
Supreme Court | గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏండ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్�
బండ్లగూడ సాదత్నగర్లో నివసించే ఓ హోమ్గార్డు వీధి రౌడీలా మారి నిండు గర్భిణి, ఓ మహిళ, చిన్నారిపై దాడి చేశాడు. మంగళవారం బండ్లగూడ ఎస్సై అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం, బిహార్కు చెందిన గుల్నాజ్ బేగం కుటుం�
వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు దంపతులతోపాటు రెండేళ్ల బాలుడిని బలిగొన్నది. మృతురాలు ఏడు నెలల గర్భిణి. ఈ ప్రమాదం గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో�
మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Pregnant Woman Gang Raped | ముగ్గురు వ్యక్తులు గర్భిణీపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Pregnant Woman Gang Raped) మరో మహిళతో కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలైన ఆ గర్భిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణా�
Pregnant woman kicked out of Bus | ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బస్సులో తన భార్యను కాలితో తన్నాడు. దీంతో గర్భవతి అయిన ఆమె కదులుతున్న బస్సు నుంచి కింద పడి మరణించింది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు.
Court verdict | హైదరాబాద్ నగరంలో పింకి అనే గర్భిణిని అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసిన నలుగురు నిందితులకు కూకట్పల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులను
Jammu Kashmir | ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప�