మాదాపూర్లోని సియెట్ కాలనీలోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొన్నిరోజులుగా హైడ్రా అధికారులు చేపట్టిన పూడికతీత పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. అయితే రంగనాథ్ పర్యటన, ఎఫ్�
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన పలువురు వామ పక్ష పార్టీల నాయకులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్�
డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర పంచాయతీ కారో బార్ల శాఖ పిలుపుమేరకు హైదరాబాదులోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు జగిత్యాల అర్బన్ రూరల్ మండలాలలో పనిచేస్తున్న కారోబార్ లను రూరల్ పోల
తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చలో హైద్రాబాద్ కమిషనరెట్ కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీ మల్టీ వర్కర్ల ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యా�
Panchayat labourers | మూడు నెలల నుంచి కార్మికులకు జీతాల్లేకుండా కడు పేదరికంలో బతుకుతున్నామని, కనీసం కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని నిజాంపేట పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Arrest | తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలంటూ
లంబాడ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి ఆధ్వర్యంలో చలో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు�
దళితబంధు సాధన కమిటీ పిలుపు మేరకు రెండో విడత నిధులు ఇవ్వాలని హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న దళితబంధు సాధన కమిటీ సభ్యులను శనివారం వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్లో పో
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళాసంఘాల నాయకురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులోని చ�
సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. స్టేషన్ఘన్�
పల్లెల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే సర్పంచ్లు.. అప్పులు చేసి మరీ మురుగు కాల్వల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వీధుల్లో సీసీ రోడ్లు తదితర పనులను చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో బిల్లులు