యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ (Rishi Sunak) మొదటి సారిగా భారత్లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి భారత్కు వచ్చిన ఆయన సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయన్ని (Aksh
Uttar Pradesh | ఓ యువకుడు తనకు పెళ్లి కావాలని ఎన్నో పూజలు చేశాడు. దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. కానీ ఆ కోరిక ఫలించలేదు. దీంతో తనకు పెళ్లి కుమార్తె దొరకడం లేదనే కోపంతో ఏకంగా శివలింగాన్నే అపహర�
ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని భావిస్తాడు. పవిత్ర స్థలమైన మక్కా షరీఫ్లో హజ్ చేసేందుకు రాష్ట్రం నుంచి యాత్రికులు పయనమవుతున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువ ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి.
Peshwar mosque blast: సూసూడ్ అటాకా లేదా బాంబ్ బ్లాస్టా ఇంకా తెలియదు. కానీ పెషావర్ మసీదులో జరిగిన పేలుడులో 28 మంది మృతిచెందారు. 400 మంది పోలీసులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
వైకుంఠ ఏకాదశి వేడుకలు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో భక్తులు తమ దైవా�
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ తరువాత తొలి ఆదివారంతో పాటు నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో రాష్ట్ర నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో �
తెలంగాణలో మాదిరిగానే అన్ని రాష్ర్టాలలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ లభించడం ఖాయమని వక్ఫ్బోర్డు డైరెక్టర్ మసియుల్లా ఖాన్, టీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు ఎంకే భద్రుద్దీన్ ధీమా వ్యక్తం చ�
President Murmu at Kamakhya: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఉదయం గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. శక్తిపీఠం కామాఖ్యలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖి, సీఎం హిమంత