ప్రభాస్ సలార్ సినిమాలో భారత్, పాక్ యుద్ధం ఉండబోతుందని తెలుస్తుంది. కథ ప్రకారం ఈ సినిమాలో 1971లో దాయాదీ దేశాల మధ్య జరిగిన యుద్దాన్ని చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కన్నడ స్టార్ యాక్టర్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన రషెస్ కు అద్బుతమైన స్పందన వచ్చింది.
ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్గా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1.ఇప్పుడు దానికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 వస్తుండటంతో అందరి చూపు ఈ చిత్ర రిలీజ్ డేట్పై పడింది. జూలై 16 చ�
ప్రశాంత్ నీల్.. ఒకప్పుడు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించిన ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్�
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియన్ స్థాయిలో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లాక�
యశ్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. మూడేళ్ల క్రితం విడుదలై అద్వితీయ విజయాన్ని సాధించిన ‘కేజీఎఫ్’కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సీక్వె
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగ�
ప్రశాంత్ నీల్..ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు.
సినీ సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలుని ధృవతారగా చెప్పొచ్చు.ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన గొంతు నుండి వచ్చిన ఏ గీతమైన శ్రోతలను తప్పక అలరిస్తుంది. బాలుఉ అసలు పేరు శ�
కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి కొనసాగింపుగా యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలైలో
ఈ మాయదారి కరోనా వైరస్ వచ్చి ఇలా అయిపోయింది కానీ లేదంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవి. అయితే ప్రత్యక్ష వేడుకలు లేకపోయినా తన సినిమాలతో అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పడుతు�
కేజీఎఫ్ ( KGF ) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
స్టార్ హీరోలంతా నెక్ట్స్ సినిమాపై క్లారిటీతో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం కాస్తంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఏంటో ఈ వీడియోలో చూడండి