స్టార్ హీరోలంతా నెక్ట్స్ సినిమాపై క్లారిటీతో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం కాస్తంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఏంటో ఈ వీడియోలో చూడండి
బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలపై నార్త్ మేకర్సే కాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ కూడా దృష్టిసారిస్తున్నారు. అభిమానులు సైతం మన సినిమా రిలీజ్ అయిందో లేదో థియే�
ఒకే ఒక్క సినిమాతో ఇండియా మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఎన్నో సినిమాలతో రాని గుర్తింపు కేజీయఫ్ చాప్టర్ 1తో తెచ్చుకున్నాడు ఈయన. 2018 డిసెంబర్లో విడుదలైన కేజీయఫ్ 1 సంచలన విజయం సాధిం�