Pranay murder case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో (Pranay murder case) నల్లగొండ కోర్టు (Nalgonda court) సంచలన తీర్పు వెలువరించింది.
ములుగు జిల్లా బండారుపల్లి టీజీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పదోతరగతికి చెందిన కార్తీక్, ప్రణయ్కి అస్వస్థతతో ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ చాంపియన్షిప్లో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. గురువారం జరిగిన గ్రూపు పోరులో భారత్ ఓటమి వైపు నిలిచింది. సింగిల్స్ తొలి పోరులో ప్రణయ్ 6-21, 21-18, 21-19తో వెంగ్హాంగ్పై గెల�
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దుమ్మురేపుతున్నారు. వరుస విజయాలతో అదరగొడుతున్న ఈ జంట చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్లో సెమీఫై�
హైదరాబాద్: ప్రతిభ కల్గిన మెరికల్లాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేతు�
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత్ తొలిసారి సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించింది. మలేషియాతో హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ పోరులో వీరోచితంగా పోరాడిన మన షట్లర్లు కనీసం కాంస్య పతకాన్ని ఖా�
చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు వెలుగు దివ్వెలుగా విరాజిల్లుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ వారి ప్రతిభ�
ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపికైన మన గురుకుల విద్యార్థులు హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మరోమారు సత్తాచాటారు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ అదరగొడుతామని నిరూ�
ఎస్జీఎఫ్ఐ అథ్లెటిక్స్ టోర్నీలో తొమ్మిది పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరిగిన 65వ ఎస్జీఎఫ్ఐ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. ఫ్రాన్స్లో