Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకేసారి పలు సినిమాల్లో నటిస్తూ, దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ను సొంతం చేసుకున్న ఆయనను ఓ కాలేజీ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గ�
Sports | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి, రాయపోల్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ వాలీబాల్ క్రీడలకు ఎంపికైనట్లు పీడీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు మాదిరిగానే రెండోరోజూ భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ చేరగా ప్రణయ్ పోరాటం ప్రిక్వార్�
Pranay murder case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో (Pranay murder case) నల్లగొండ కోర్టు (Nalgonda court) సంచలన తీర్పు వెలువరించింది.
ములుగు జిల్లా బండారుపల్లి టీజీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పదోతరగతికి చెందిన కార్తీక్, ప్రణయ్కి అస్వస్థతతో ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ చాంపియన్షిప్లో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. గురువారం జరిగిన గ్రూపు పోరులో భారత్ ఓటమి వైపు నిలిచింది. సింగిల్స్ తొలి పోరులో ప్రణయ్ 6-21, 21-18, 21-19తో వెంగ్హాంగ్పై గెల�
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో దుమ్మురేపుతున్నారు. వరుస విజయాలతో అదరగొడుతున్న ఈ జంట చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్లో సెమీఫై�
హైదరాబాద్: ప్రతిభ కల్గిన మెరికల్లాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేతు�
ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత్ తొలిసారి సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించింది. మలేషియాతో హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ పోరులో వీరోచితంగా పోరాడిన మన షట్లర్లు కనీసం కాంస్య పతకాన్ని ఖా�
చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు వెలుగు దివ్వెలుగా విరాజిల్లుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ వారి ప్రతిభ�