జవాబుదారీగా అధికారులు పనిచేయాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. మెదక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజల నుంచి ఆయన 65 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడా
అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన �
అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొర వ చూపాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నల�
గ్రీవెన్స్లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించా రు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురసరించుకొని అదనపు కలెక్టర్ వెంక�
ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు క�
Hyderabad | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో(Mahatma Jyotiba Phule Praja Bhavan) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి( Prajavani) కార్యక్రమంలో మొత్తం 518 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీ�
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకర�
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం అధికారులు డుమ్మా కొట్టడంతో కళ తప్పింది. దసరా తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాలా మంది అధికారులు హాజరు కాలేదు.
పలు సమస్యలపై బాధితులు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో బాధితులు సమర్పించిన వినతుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మం�
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కా ర్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.
వివిధ సమస్యలపై బాధితులు ఇచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని భద్రాద్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.