ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందించినా పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి అర�
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పరిష్కరించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
పలు సందేహాలు, అపనమ్మకాల మధ్య ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంనియోజకవర్గ వ్యాప్తంగాగురువారం ప్రారంభమైంది.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగానే జరిగినప్పటికీ ఆరు గ్యారంటీల అమలుపై అధికా�