అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సంబంధిత అధికారులుకు సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు.
Prajavani applications | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavan) శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani applications) కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి.
సారూ మా సమస్యలను మీరన్నా తీర్చాలంటూ ప్రజావాణిలో ప్రజలు కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రతిఒక్కరి స�
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని, ఇక నుంచి వారానికి రెండు మార్లు ప్రజావాణి దరఖాస్తులపై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
ప్రజావాణికి డుమ్మాకొట్టిన అధికారులపై కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సీరియస్ అయ్యారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు దాదాపు 20 శాఖలకుపైగా అధికారులు హాజరుకాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశ�
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవా
గ్రామ స్థాయిలో పరిష్కరించే సమస్య మొదలు జిల్లా స్థాయి వరకు అన్నింటికీ ఒక్కటే మంత్రం అన్నట్లుగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి ప్రజలు ఇప్పటి వరకు బారులు దీరేవారు. ఇది సామాన్య ప్రజల�
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సరైన వసతులు కల్పించలేదని అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుర్చీలు వేయలేదని, మంచినీటి సౌకర్యం కల్పించలేదని అసహనం వ్యక్త�
Prajavani applications | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavn) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani applications) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి (Chinnareddy) పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.
Prajavani | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగాయని, ప్రజావాణిలో అందిన దరఖాస్తులను(,Prajavani applications) వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నా రెడ్డి(Chinnareddy) తెలిప�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ పమేలా సత్పతి�
బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు అందించగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు.
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 148 దరఖాస్తులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి స్వీకరించారు. ఇందులో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 114 మంది దరఖాస్తు చేసుకున్నారు.