Additional SP Chaitanya Reddy | మహిళలు అధైర్య పడకుండా అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ప్రత్యేకంగా సూచించారు. మహిళలు అనుకుంటే సాధించనిది అంటూ ఏమీ లేదని.. మహిళలు ముందుగా ఓ లక్ష్యం పెట�
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. క్షేత్రస్థాయిలో గ్రామాలను నడిపించే సర్పంచ్ల పొట్ట కొడుతున్నది. కొత్త సర్పంచ్లు కొలువుదీరి సుమారు ఆరు నెలలు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త సర్పంచ్ల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, గ్రామాల్లో ప్�
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ధర్మబద్ధంగా చేసే పాలనను ప్రజా పాలన అంటారు. కానీ నేడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నది.
నిజామాబాద్ నగరంలో అభివృద్ధి ఐదేళ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చారిత్రక నిజామాబాద్ ప్రా�
కాంగ్రెస్ ప్రజాపాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ఐదేండ్లు వెనక్కు నెట్టవేయబడిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్ఎస్ (BRS) జెండా ఎగిరింది.
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�
జగిత్యాల కలెక్టరేట్లో అమానుష ఘటన చోటుచేసుకున్నది. సాక్షాత్తూ కలెక్టర్ ఎదుటే ఓ దివ్యాంగుడిని సిబ్బంది బయటకి లాగి పడేశారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ దివ్యాంగుడు..
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసిన ఘట�