బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రసంగానికి ఒడిశా నేతలు మంత్రముగ్ధులయ్యారు. ఒడిశా భౌగోలిక స్థితిగతులు, సహజ వనరులైన నదీ జలాల వినియోగం, మానవ వనరుల వినియోగం వంటి అంశాలను ఉటంకిస్తూ
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతమని, సంక్షేమంలో తెలంగాణ భేష్ అని తమిళనాడులోని కట్టుమన్నార్ కోయిల్ శాసన సభ్యుడు సింతనై సెల్వన్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప �
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న �
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని నేషనల్ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహెజాది కొనియాడారు. గురువారం నాంపల్లిలో మైనార్టీ కార్పొరేషన�
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలను చేపట్టిందని జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి బృందం ప్రశంసించింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన జార్ఖండ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం(16మ�
తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమం చాలా బాగున్నదని కేంద్ర అధికారుల బృందం కితాబిచ్చింది. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కక్కులూర్, సర్దార్నగర్, కేశారం గ్రామాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి శ�
కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్�
బహుజన వర్గాలకు చెందిన 43 ఆత్మగౌరవ భవనాల కోసం కోట్ల రూపాయల విలువైన భూములను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం విప్లవాత్మక చర్య అని కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి పేర్కొన్నారు
తెలంగాణలో శాసనసభను నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ఉన్నదని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్సింగ్ సంధ్వాన్ కొనియాడారు. మంగళవారం ఆయన పంజాబ్కు చెందిన ఎమ్మెల్యే కుల్వంత్సింగ్ పండోరి, మాజీ ఎమ్మెల్య
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును కేంద్ర అధికారుల బృందం ప్రశంసించింది. అలాగే, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆర్థిక సలహాదార
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
న్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపా�
పోక్సో ప్రత్యేక కోర్టులతో లైంగిక దాడి బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి నవీన్రావు, నోబెల్ బహుమతి గ్రహీత కైలా�