మహాభారత, రామాయణ ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో 126 రోజులుగా మహాభారత ప్రవచనాలు ప్రబోధిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) బీజేపీ నేతను ప్రశంసించారు. ఆ నేతతో తనకు జీవిత కాలం స్నేహం ఉంటుందని అన్నారు. అయితే నితీశ్ కుమార్కు తలుపులు మూసుకుపోయాయని బీజేపీ విమర్శించింది.
Is It Day Or Night? | దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కేంద్ర మంత్రి అమిత్ షా పొగడడంపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఆశ్చర్యపోయారు. ‘ఇది పగలా? రాత్రా?’ (Is It Day Or Night?) అని సంశయం వ్యక్తం చేశారు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కల నెరవేరింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆదివారం నూతన సచివాలయంలో �
తెలంగాణలో అమలుచేస్తున్న మున్సిపల్ పన్నుల విధానం చాలా బాగున్నదని హిమాచల్ప్రదేశ్ మున్సిపల్ శాఖ అధికారులు ప్రశంసించారు. మున్సిపల్ పన్నుల వసూళ్లు చాలా సులువుగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ విధానాలన
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
యువత తమ కలలు సాకారం చేసుకొనేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీ-హబ్కు అంతర్జాతీయ ప్రశంస లభించింది. టీ-హబ్ సందర్శన లేకుం డా హైదరాబాద్ పర్యటన పూర్తవదని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్న�
అంబేద్కర్ మహా విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం హర్షణీయమని, ఇదొక విగ్రహమే కాదని ఒక చైతన్య దీప్తి, నిత్య స్ఫూర్తి అని సీఎస్ శాంతికుమారి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో అంబేద్కర్ మహా విగ్రహావ�
అంధకారాన్ని కుప్పలుగా పోసిన చోట
అడుగుల కింద నేలనీ లాక్కుని
పరాయిలనుగా చేసిన చోట
ఆకాశంలో మా భాగమే లేదన్న చోట
ఒక దీపవృక్షం అంకురించి భవిష్యత్తు కోసం
తనని తాను కాల్చుకున్నది
ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిర్మించడం, కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమని ఉత్సవ కమిటీ వరింగ్ చైర్మన్ మేడి పాపయ్య మాదిగ �
తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మ
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగ