రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును కేంద్ర అధికారుల బృందం ప్రశంసించింది. అలాగే, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆర్థిక సలహాదార
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
న్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులపా�
పోక్సో ప్రత్యేక కోర్టులతో లైంగిక దాడి బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి నవీన్రావు, నోబెల్ బహుమతి గ్రహీత కైలా�
జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేదర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే �
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసుఫ్గూడ డివిజన్ గౌడ సంఘం మహిళా నేతలు శుక్రవ�
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�
చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ జనరల్గా కొత్తగా నియమితులైన మైఖేలా కుచ్లర్ బుధవారం ప్రగతిభవన్లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, సస్టెయినబుల్ మొబిలిటీ, ఎంఎస్ఎంఈ
రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మ�
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్
తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు 60 నుంచి 70 కిలోమీటర్ల లోపలా కూడా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర పథకాలపై పొరుగు రాష్ర్టాల ప్రజలు ఏమనుకుంటున్నారు? సీఎం కేసీ�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు భేష్ అని, ఇక్కడ వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉన్నదని ఫిస్కర్ సీఈవో హెన్రిక్ ఫిస్కర్ కొనియాడారు. అమెరికాకు చెందిన ఈ విద్యుత్తు ఆధారిత వాహన తయారీ సంస్థ.. �
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రలో సామాన్య ప్రజల మనోగతం ఇది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలుకరించినా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలో సుస్థిర �