అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది. విద్యుత్, వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ సాధిం�
రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతోపాటు నిరుపేదలకు దళితబంధు తరహాలో గిరిజన బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం క్షీరాభిషేక�
కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ �
ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంలో దోబూచులాడుతున్న బీజేపీ�
తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్�
అభివృద్ధి అంటే తెలంగాణలో మాదిరిగా జరగాలని అస్సాం రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొనియాడారు. చాలా పట్టుదలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వారు దేశానికి అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుల అవసరం దేశానికి ఉన్నదని, ఆయనతో కలిసి నడుస్తామని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతాంగ సంస్థ షెట్కారీ సంఘటన్ నాయకుడు విజయ్ జావెన్దియే చెప్పారు. రైతాంగ సమస్యలపై కేస�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
మండలంలోని మహిళా సంఘాల పనితీరు భేష్గా ఉందని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఎన్ఆర్ఎల్ఎం బృందం ప్రశంసించింది. శుక్రవారం పటాన్చెరులోని జీవనజ్యోతి మండల మహిళా సమాఖ్య సంఘం పని తీరును పంజాబ్ బృందం పరిశీల
బడుగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కొనియాడారు. ప్రస్తుతం ఉన్న బీసీ గురుకులాలను విడతలవారీగా రెట్టింపు చేయా