అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన క్రీడాకారులకు సముచితం గౌరవం దక్కింది. హాకీకి అసమాన సేవలు అందించిన భారత మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూష�
Sultan Of Johor Cup : ప్రతిష్ఠాత్మక సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్లో భారత జూనియర్ హాకీ జట్టు కాంస్యంతో గర్జించింది. ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ (Newzealand)ను ఓడించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. శ
సుమారు రెండు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టుకు గోల్ కీపర్గా సేవలందించి ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేష్ స్థానాన్ని క్రిషన్ బహదూర్ పాఠక్ భర్తీ చేయనున్నాడు.
Droupadi Murmu | పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడాకారులను కలిసిన ఆమె.. వారితో ముచ్చటించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒ�
FIH Rankings : పారిస్ ఒలింపిక్స్లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు (India Mens HockeyTeam) ర్యాంకింగ్స్లో దూసుకెళ్లింది. ఒలింపిక్స్ ముందు 7వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది.
PR Sreejesh | ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా యువ షూటర్ మనూభాకర్ వ్యవహరించనున్నారు. ఇప్పుడు ఆమెతోపాటు హాకీ గోల్కీపర్ శ్రీజేశ్కు కూడా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించి�
PR Sreejesh | భారత హాకీ జట్టులో మిస్టర్ వాల్గా పేరొందిన గోల్ కీపర్ పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచాక రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వెటరన్ ప్లేయర్ హాకీ ఇండియా కీలక
Flag-Bearer: పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశాన్ని హాకీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు కూడా కల్పించారు. ఇప్పటికే షూటర్ మనూ భాకర్ పేరును ప్రకటించారు.
Paris Olympics 2024 : ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత హాకీ (Indian Hockey) యోధులు గర్జించారు. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం (Bronze Medal) అందించారు. గురువారం స్పెయిన్ (Spain)తో హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా 2-1తో కంచుమో�
Paris Olympics : ప్రతిష్ఠాత్మిక ప్యారిస్ ఒలింపిక్స్ కోసం హాకీ ఇండియా (Hockey India) పురుషుల జట్టును ప్రకటించింది. గోల్ కీపర్ శ్రీజేష్, మిడ్ఫీల్డర్ మన్ప్రీత్లకు ఇది నాలుగో ఒలింపిక్స్ కావడం విశేషం.
ఆసియా కప్ హాకీ టోర్నీ న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ టోర్నీలో సీనియర్ డ్రాగ్ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. జకర్తా వేదికగా ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి �