తమ సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సోమవారంతో అది ఆరో రోజుకు చేరుకుంది. పాల్వంచ కేటీపీఎస్, మధిర డివిజన్ క
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో ర
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం పర్మినెంట్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం మూ
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో మనకు తీ�
దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసి, అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
విద్యుత్తు శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా డిస్కంల పరిధిలో చేయి తడపనిదే పనికావడం లేదు. కాసుల దందాకు మరిగిన ఇంజినీర్లు, సిబ్బంది వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విసుగుచెందిన విన
Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో ఎస్పీడీసీల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు.. ఇ�
MLA Jagadish Reddy | రాష్ట్రంలోని అన్ని రంగాలకు అద్భుతంగా విద్యుత్ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు.. వారు అద్భుతంగా ఇస్తుంటే తాము అబద్దాలు మాట్లాడుతున్నట్లు వారు చెబుతున్నారు.. కానీ విద్యుత్ కోతల�
MLA Jagadish Reddy | రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకి గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా.. కానీ రేవంత్ రెడ్డి సంచులు మోసి జైలుకు పోయినప్పుడు నేను ఇక్కడే ఈ సభలో ఉన్నానని బీఆర్ఎస్ ఎమ్
MLA Jagadish Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముమ్మాటికీ సత్యహరిశ్చంద్రుడే అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. రేవంత్లా సంచులు మోసే చంద్రుడు కాదు అని ఆయన పేర్కొన్న�
MLA Jagadish Reddy | శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగి�
తాను విచారణ చేసిన అంశాలేవీ మీడియాకు వెల్లడించలేదని, తన పరిశీలనకు వచ్చిన అంశాలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరచలేదని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి చెప్పారు.