ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ఉత్పత్తికేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణను ప్రారంభించింది. ఈ మూడు అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒప్�
పవర్ సెక్టార్లపై అప్పులు ఉండొద్దని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్తు కొనటానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర విభజన నాటికి రూ.7,250 కోట్ల �
KTR | విద్యుత్ రంగంపై కాంగ్రెస్ సర్కారు మొన్న చాలా మాటలు మాట్లాడిందని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయని చెప్పిందని, కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్రంగాన్ని నాశనం చేసిపోయిందంట�
Jagadish Reddy | తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని, అలా ఈ పదేండ్ల కాలంలో విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Akbaruddin Owaisi | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర�
విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి రాష్ర్టాభివృద్ధికి తోడ్పడుతున్నది. సమాజంలో అత్యంత బలహీన వర్గాలను ఆదుకునేందుకు రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, అమ్మ ఒడి (కేసీఆర్ కిట్), కల్యాణలక్ష్మి, కంటివెలుగ�
TS Minister Jagadish Reddy | రూ. లక్ష కోట్లతో తెలంగాణా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Harish Rao | హైదరాబాద్ : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్త
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా
KTR | తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు ర�
గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు రంగంలో మిరుమిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్తు రంగం అత్య�
CM KCR | పారిశ్రామికవేత్త అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉండాలి కదా..? అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.
Minister Jagadish Reddy | విద్యుత్ ప్రైవేటీకరణ విషయంలో విద్యుత్తు కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ