తెలంగాణ అభ్యంతరాలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బేఖాతరు చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్కు సంబంధించిన మినిట్స్ తుది నివేదికను తాజాగా జీఆర్ఎంబీ విడుదల చేసింది.
దేశంలో కష్టపడే ప్రజలున్నారు. రోజురోజుకు సంపద పెరుగుతూనే ఉన్నది. కానీ, ఆ పెరిగిన సంపద కొంతమంది చేతుల్లోకి చేరిపోతున్నది. పాలకులు తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను దోచిపెడుతున్నార�
మోదీ ఆప్తమిత్రుడు అదానీకి కెన్యాలో మరో షాక్ తగిలింది. హైవోల్టేజ్ విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం 30 ఏండ్లకు గానూ కెన్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న 736 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,189 కోట్లు) ఒప్పందాన్
MLA Jagadish Reddy | తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్�
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగా�
తెలంగాణలో అంతర్రాష్ట్ర సరఫరాకు అనుకూలంగా ఉండేలా 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. తెలంగాణతోపాటు, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో మొత్తం 1300 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి
వి ద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్..బంగ్లాదేశ్లో 1,320 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరదరాజన్ ఒక ప్�
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య దోస్తానా శ్రీలంకలో చిచ్చు పెట్టింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్లోని విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ అదానీ గ్రూప్ చేతిలోకి
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఉగ్రదాడులు జరుగువచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో జమ్ము కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ వర్గాల సమాచారం ప్రకారం… ‘హర్కత్ 313’ అనే కొత్త ఉగ్రవాద సంస్థ యురిలోని జల విద్యుత్తు కేంద్
భద్రాద్రి విద్యుత్ కేంద్రం| భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ కేంద్రంలోని బాచింగ్ ప్లాంట్లో పడి ఓ కార్మికుడు మృతిచెందాడు.