నిజాంసాగర్ మండలం హసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెడ్స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి సుందరీకరణ పనులకు న�
సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. మరో టీఎంసీ నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురవకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే వర�
సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. గతనెల 16వ తేదీ వరకు సింగూరు ప్రాజెక్టులో 18 టీఎంసీల జలాలు ఉండగా, ఎగువన ఉన్న కర్ణాటకలో ఎడతెరప�
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,907.13 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Srisailam Power House | శ్రీశైలం తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తికి నాల్గో యూనిట్ సిద్ధమైంది. అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న యూనిట్కు అధికారులు మరమ్మతులు పూర్తి చేసి.. శనివారం పవర్గ్రిడ్కు అనుసంధానించా
దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర
సాగు, తాగునీరు అందివ్వడంలో సఫలమైన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అవంతీపురం వాటర్ గ్రీడ్ ట్రీట్మెంట
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసి
ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగని
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సింగరేణి కన్నతల్లి వంటిది. ఇక లాభాలు, లాభాల వాటా పంపిణీ, బోనస్, అలవెన్సులు ఇలా ఎన్నో.. ఇదంతా రెండు తెలుగు రాష్ర్టాల ప
సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు ‘రెనివ్ ఎక్స్' అవ�
హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే చెత్త ద్వారా వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో అత్యాధునిక స�
విద్యుత్తు ఉత్పత్తిలో రామగుండం ప్రాజెక్టులు రికార్డు సృష్టించాయని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్కుమార్ తెలిపారు. ఎన్టీపీసీలో 2,600 మెగావాట్లతోపాటు సోలార్, ఫ్లో టింగ్ సోలార్ ప్లాంట్ల ద�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు( Sriramsagar ) జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో