నాగార్జునసాగర్| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్లో జల విద్యుదుత్పత్తిని అధికారులు నిలిపివేశారు. జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాలతో కరెంటు ఉత్పత్తిని ఆపివేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్లో జల వి�
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి ఆపాలన్న ఏపీ రైతుల పిటిషన్పై హైకోర్టు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయటాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని ఏపీకి చ
సాగర్| కృష్ణా జలాలపై వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసుల భద్రత కొనసాగుతున్నది. పటిష్ట భద్రత నడుమ సాగర్ ఎడమగట్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు.
ఎవరి తరం కాదు | శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదని, నీళ్లున్నంత వరకు విద్యుదుత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.