వరుణుడు కరుణించాడు. వాన జాడలేక ఇటు రైతులు, ప్రజలు అల్లాడుతూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ బుధవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం వారిలో సంతోషం నింపింది.
రెన్యూవబుల్ ఎనర్జీ లో అదానీ గ్రూపు సంస్థలు దూసుకుపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది.
Ramagundam | పెద్దపల్లి జిల్లా రామగుండంలోని(Ramagundam) 62.5మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం బీ థర్మల్( B Therma) విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి మళ్లీ అంతరాయం(Disrupted) కలిగింది.
రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను తీర్చడానికి నాటి సీఎం కేసీఆర్ దామరచర్ల మండలంలో రూ.34వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణం చేపట్టారు.
యాదాద్రి పవర్ప్లాంటులో మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్ జెన్కో అన్ని అనుమతులు తీసుకొన
రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్నామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
భారత రాజ్యాంగం చూపిన బాటలో సింగరేణి పయనిస్తుందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో శుక్రవారం ఆయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండా�
ప్రజల అవసరాలకు తగినట్టుగా విద్యుదుత్పత్తి చేయడంతోపాటు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించార�
పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
వేసవిలో విద్యుత్తు కొరత రాకుండా అన్ని థర్మల్ కేంద్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మ ల్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గును రవా ణా చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించా�
Coal Based Power | దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 8.38శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్�
Delhi Pollution | గాలి కాలుష్యం వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖనిజ ఇంధనాలకు బదులుగా పరిశుద్ధమైన, పునరుద్ధరణీయ ఇంధనాలను వాడితే ఈ ముప్పును తప్పించవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 8 మౌలిక రంగాలు నీరసించిపోయాయి. 2023 సెప్టెంబర్ నెలలో వీటి వృద్ధి రేటు 4 నెలల కనిష్ఠానికి పడిపోయింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం, ముడి �