IMD: ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో హీట్వేవ్ మరింత ఎక్కువగా ఉంటుంద�
రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సంక్షోభం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఫిబ్రవరిలోనే గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదయిన నేపథ్యంలో రానున్న కాలంలో గడ్డుపరిస్థితులు తప్పేలాలేవని అంచనా �
Telangana | రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ రికార్డుస్థాయిలో నమోదైంది. మొదటిసారిగా పీక్ డిమాండ్ 16,506 మెగావాట్లు దాటింది. ఫిబ్రవరి 25న ఉదయం 8:03 గంటల సమయంలో అత్యధిక డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదైందని అధికారులు
Power Demand | తెలంగాణ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16వేల మెగావాట్లకు చేరువైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ను అధిగమించినట్లు విద్యుత్శాఖ ప్రకటించింది. ఈ నెల 7న నమోదైన 15,920 మెగావాట్ల
Power Cuts | ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నగరంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మార్చి నెలకు ముందే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్తో వే
Power Demand | తెలంగాణలో డిస్కంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకున్నది. గురువారం ఉదయం 7.30 గంటలకు రికార్డు స్థాయికి చేరుకుందని.. ఈ ఏడాది ఈ సీజన్లో 15,573 మెగావాట్లకు విద్యుత్ వినియోగం పెరిగిందని జెన్, ట్�
మండేఎండలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం రికార్డుస్థాయిలో పెరుగుతున్నది. మే నెలలో నమోదయ్యే రికార్డుస్థాయి వాడకం మార్చి నెలలోనే నమోదవడం గమనార్హం. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత�
మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండటంతో అదే స్థాయిలో విద్యుత్ వినియోగం గ్రేటర్ పరిధిలో పెరిగింది.
మండుతున్న ఎండలతో గ్రేటర్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండడంతో అదే స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతున్నది.
Power Demand | శీతాకాలం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత చల్లని వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ (Power Demand) అత్యధిక గరిష్ఠానికి చేరింది. రోజువారీ విద్యుత్ వినియోగం 5,798 మెగా వాట్లకు (ఎంవీ) పెరిగి�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి వెల్లడించారు. డిస్కం పరిధిలో విద్యుత్త
విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం గత ఏడాది నెలకొల్పిన గరిష్ఠ డిమాండ్ను సరిగ్గా అదేరోజు బద్దలు కొట్టింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్తు వినియోగానికి ఈ రికార్డులు సజీవ సాక్ష్యాలు.
న్యూఢిల్లీ: దేశంలో గత 35 ఏండ్లలో తొలిసారి విద్యుత్ డిమాండ్ తగ్గింది. మార్చితో ముగిసిన 2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం తగ్గింది. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణమని ప్రభ�