విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం గత ఏడాది నెలకొల్పిన గరిష్ఠ డిమాండ్ను సరిగ్గా అదేరోజు బద్దలు కొట్టింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్తు వినియోగానికి ఈ రికార్డులు సజీవ సాక్ష్యాలు.
న్యూఢిల్లీ: దేశంలో గత 35 ఏండ్లలో తొలిసారి విద్యుత్ డిమాండ్ తగ్గింది. మార్చితో ముగిసిన 2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం తగ్గింది. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణమని ప్రభ�