కరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
కరెంటు కోతలతో కాంగ్రెస్ సర్కార్ నగరాన్ని అంధకారంలోకి నెడుతోందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం పూట అప్రకటిత కరెంట్ కోతలకు తోడు రాత్రి సమయాల్లో వీధిలైట్లు వేయకపోవడం, కాలనీల్లో విద్యుత్ స
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి కూడా భట్టి విక్రమార్క తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్
ముంబైలో అత్యంత దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజల జీవనం ఎంత దయనీయంగా ఉందో చూపెడుతున్నాయి. వెర్సోవా బీచ్లో రాత్రిపూట వందలాది మంది కుటుంబాలు సహా పడ�
వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వ
మండల తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ రాకపోవడంతో భూ విక్రయ, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన రైతులు సాయంత్రం వరకు వేచి చూ�
ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతాంగంపై మరో కుట్రకు తెరతీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాగు త
గాలి దుమారం వస్తే చాలు భద్రాద్రి జిల్లా ప్రజలు కారుచీకట్లో మగ్గిపోతున్నారు. రోజురోజుకూ సాంకేతికత పెరుగుతున్నా విద్యుత్శాఖ మాత్రం పాత పద్ధతిలోనే పనులు చేస్తుండడంతో ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ పోత�
Hyderabad Power Cuts | నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు కరెంట్ పోతుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడుస్తుంటే.. విద్యుత్ డిమాండ్, వినియోగం రికార్డు స్థాయిలో నమ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో క్షణం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో ఎస్పీడీసీఎల్ పటిష్టమైన చర్యలు తీసుకుని టీజీ ట్రాన్స్కో సమన్వ
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్స్టేషన్ను సోమవారం టెంబి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా టెంబి సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులుగా టెంబి, మంజారం తండా, ధర్మపురి,
జిల్లాలో ఎండల తీవ్రత పూర్తిగా పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తదా అని ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్�
నగరంలో ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దక్షిణ డిస్కం వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం ముందస్తు ప్రణాళికతో ఎ ప్పుడెలాం టి �