వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఐదు గ్రామాల అన్నదాతలు శనివారం అర్ధరాత్రి ఫీడర్లను ఆపేసి ఆందోళనకు దిగిన ఘటన రేగులగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగింది.
Smart Meters | యూపీలో స్మార్ట్మీటర్ల చిచ్చు.. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని ఆవేదన.. మీటర్లు తొలగించాలని ఉద్యమంమోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో కొట�
Smart Meters | రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ‘స్మార్ట్'మీటర్ల ఏర్పాటుతో షాక్నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధంచేసింది. విద్య
భుజాలపై లోఓల్టేజీతో కాలిపోయిన మోటార్లు...చేతి లో ఎండిన వరి నారుతో.. రైతులు నల్లగొండలో పట్టణంలో కదం తొక్కారు. అప్రకటిత కోతలతో పాటు లోడుకు సరిపోనూ కరెంటు సరఫరా కాకపోవడంతో ప్రభుత్వం తమ నడ్డివిరుస్తోందని నకి�
వ్యవసాయ రంగంపై రేవంత్కు ఏ మాత్రం అవగాహన లేదని, రైతులకు అవసరమైన కరెంట్ ఇవ్వడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కరెంట్ ఇవ్వడం చేతకాకపోతే రేవం
సీఎం రేవంత్రెడ్డి సొంత మండలంలో కరెంట్ కష్టాలకు తెరలేచింది. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న పొల్కంపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయానికి 24�
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో �
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. కాంగ్రెసోళ్లు చెప్పే మాయ మాటలు నమ్మితే మోసపోయి గోసపడుతారని హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు సభల్లో కేసీఆర్ స్పష్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్తు కోతలను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మ
Power Cuts | కరెంట్ కటకట మొదలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నార�
వర్షాకాలంలోనూ అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు అవస్థలుపడుతున్నారు. విద్యుత్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో.. తెలియక సతమతమతమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో తాము ఎలా పనిచేసుక�
పంటపొలాలకోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సోమవారం విద్యుత్ అధి�