Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రా
కరువు పరిస్థితులను తలపిస్తున్న ప్రస్తుత వ్యవసాయ సీజన్లో కరెంట్ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావం మందగించడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. నా రుమడులకు
నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త.. నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అనే దుస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి సరిపడా త్రీఫేజ్ కరెంట్ సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ వానకాలం 3.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకున్నార�
వానలు లేవు. సాగునీళ్లు ఇవ్వరు. అయినా సరే.. ఎండుతున్న పంటలను ఏదోరకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యలతో మడి తడువటం లేదు. దీంతో పంటలు
కరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
కరెంటు కోతలతో కాంగ్రెస్ సర్కార్ నగరాన్ని అంధకారంలోకి నెడుతోందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం పూట అప్రకటిత కరెంట్ కోతలకు తోడు రాత్రి సమయాల్లో వీధిలైట్లు వేయకపోవడం, కాలనీల్లో విద్యుత్ స
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి కూడా భట్టి విక్రమార్క తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్
ముంబైలో అత్యంత దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ప్రజల జీవనం ఎంత దయనీయంగా ఉందో చూపెడుతున్నాయి. వెర్సోవా బీచ్లో రాత్రిపూట వందలాది మంది కుటుంబాలు సహా పడ�
వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వ
మండల తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ రాకపోవడంతో భూ విక్రయ, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన రైతులు సాయంత్రం వరకు వేచి చూ�
ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతాంగంపై మరో కుట్రకు తెరతీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాగు త