రాష్ట్రంలో ఓవైపు ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంటే మరోవైపు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జెన్కో ప్లా�
విద్యుత్తు కోతలు.. వ్యవసాయ విద్యుత్తుకు కరెంట్ అందకపోవడంపై రాష్ట్ర అసెంబ్లీ హీటెక్కింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు ఎమ్మెల్యేలు గళమెత్తారు. శుక్రవారం జీరో అవర్లో విద్యుత్తు కోతలను ప్రస్త�
వానలు లేక పంటలు పోతున్నయ్.. కరెంటియ్యకపోతే ఎట్లా? అని రైతులు కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. కరెంట్ లేక.. నీళ్లు అందక చేతికందాల్సిన పంటలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నా
విద్యుత్తు కోతలపై రైతులు మండిపడుతున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా చందాపూర్ సబ్స్టేషన్ ఎదు�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ సహా ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నె�
Farmers Protest | ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలపాటు కరెంటు వచ్చేది. కాంగ్రెస్ సర్కారొచ్చినంక రోజుకు 8 గంటలకు మించి రావట్లేదు. అది కూడా పదేపదే కోతలు పెడుతున్రు. మా పంటపొలాలు పండేదెలా?..’ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రత�
ఓ వైపు వానాకాలంలో సైతం వర్షాలు లేక వేసిన పంటల పండుతాయా... ఎండుతాయో అన్న సందిగ్ధంలో రైతులు ఉంటే, మరో వైపు వ్యవసాయ రంగంలో ఇచ్చే పది గంటల కరెంట్ను సైతం సక్రమంగా అందించకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ జగ�
కరెంటియ్యక పంటలెండబెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరాయంగా ఇవ్వాల్సిన కరెంటు కనీసం ఏడు గంటలు కూడా వస్తలేదని మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ రాక పంటలు ఎండుతుండటంతో చే�
Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగారు.
Suryapet | పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్స్టేషన్ను రైతులు ముట
ప్రభుత్వం రైతులకు కరంటు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విద్యుత్ కోతతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తా వద్ద సుందరగిరి బొమ్మనపల్లి, ఉల్లంపల్లి గ్రామాని�