బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్తు కోతలను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మ
Power Cuts | కరెంట్ కటకట మొదలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నార�
వర్షాకాలంలోనూ అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు అవస్థలుపడుతున్నారు. విద్యుత్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో.. తెలియక సతమతమతమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో తాము ఎలా పనిచేసుక�
పంటపొలాలకోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సోమవారం విద్యుత్ అధి�
విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వ చ్చిందంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్స్టేషన్ ఎదు ట శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స రైన వర్షాలు లేక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడిచినా ఇక్కడి అధికారులు, సిబ్బందిపై ఆంధ్రా అధికారుల పెత్తనం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని తరహాలోనే పాలన నడుస్తున్నది. ట్ర�
Bhatti Vikramarka | ‘వర్షాభావంతో ప్రాజెక్టులకు జలకళ లేదు. రానున్న రోజుల్లో తాగునీరు, సాగునీరే కాకుండా కరెంటు సరఫరా కూడా కష్టమవుతుంది. మొత్తం థర్మల్ విద్యుత్తుపైనే ఆధారపడితే బొగ్గు సమకూర్చుకోవడం కూడా కష్టమే.
కరెంట్ ఇష్టానుసారంగా కట్ చేస్తుండటంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో మండలంలోని ఇండ్లూరు గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఇండ్లూరు సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి- నకి�
Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రా
కరువు పరిస్థితులను తలపిస్తున్న ప్రస్తుత వ్యవసాయ సీజన్లో కరెంట్ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. జూన్, జూలై నెలల్లో వర్షాల ప్రభావం మందగించడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. నా రుమడులకు
నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త.. నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అనే దుస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు.