ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్ మేకపోతుల శ్రీనివాస్ ఈ నెల 1న ఆకస్మికంగా బదిలీ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Stampede | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ జిల్లా (Karur district)లో టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) అంశం రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Power Cut | గ్రేటర్ నోయిడా (Greater Noida)లో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో (Power Cut) ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
కరెంట్ పోయిందంటే వినియోగదారులు డిస్కం నుంచి పరిహారం పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నగరాలు, పట్టణాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ పోతే ఒక వినియోగదారుడికి డిస్కంలు రూ.200 పరి�
కాంగ్రెస్ పాలనలో కరెంటు పోవడం రివాజుగా మారింది. మంత్రి కొండా సురేఖ ప్రెస్మీట్లో మరోసారి ఇదే జరిగింది. శుక్రవారం హనుమకొండలోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ కొందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో �
Hyderabad | జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 18 : ఫీడర్ మరమత్తుల కారణంగా బుధవారం జగద్గిరిగుట్టలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ రాధా కిషన్ రెడ్డి తెలిపారు. షిరిడి హిల్స్ ఫీడర్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, షిరిడి హిల్�
Surgery Halted Amid Power Cut | ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఒక రోగికి సర్జరీ చేస్తున్నారు. అయితే విద్యుత్ కోత కారణంగా ఆపరేషన్ థియేటర్లోని ఎమర్జెన్సీ లైట్లు ఆగిపోయాయి. దీంతో ఆ రోగికి శస్త్రచికిత్సను డాక్టర్లు నిలిపివేశా
ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ కార్యాలయానికి కరెంట్ కట్ అయ్యింది. పార్టీ ముఖ్య నేతలు హరీశ్రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన సమయంలో అంతరాయం కలిగింది.
వేసవికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే కరెంటు కోతలు మొదలు కావడంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. సమయం, సందర్భం లేకుండా గంటల తరబడిపోతున్న కరెంటు పరిశ్రమల యజమానులను కలవరపెడుతున్నది.
16 రోజులుగా వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని మామిళ్లగూడెం సబ్స్టేషన్ వద్ద ఆదివారం రైతులు ధర్నా చేశారు. మామిళ్లగూడెం, కొత్తగూడెం గ్రామాల రైతులు అక్కడికి చేర�
తెలంగాణలో కరెంట్ సక్రమంగా సరఫరా కావడం లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన పౌల్ట్రీ రైతు ఎశబోయిన కుమారస్వామి ఆవేదన వ్యక్తంచేశారు.
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. ఏదో వెలగబెడతారని కాంగ్రెస్కు అధికారమిస్తే చీకట్ల పాల్జేశారని జనం నివ్వెరపోతున్నారు. కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. కానీ ఉప ముఖ్యమంత్రి మల్లు భ�