కరెంటు ఎప్పుడు పోతుందో (Power Cut) తెలియని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది. రెండు గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత తొమ్మిదిన్నరేండ్లలో ఎన్నడూ లేని�
జనగామ మండలం పసరుమడ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కోత విధించలేదని, ఆ సమయంలో సరఫరాలో కొంత అంతరాయం ఏర�
నిర్వహణ పనుల పేరుతో హైదరాబాద్లో (Hyderabad) అధికారికంగా కరెంటు కోతలు (Power Cut) విధిస్తున్నారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా మరమ్మతు పనుల్లో భాగంగా ప్రతిరోజూ 2 గంటలపాటు కోతలను అమలుచేస్తున్నారు. అయితే 2 గంటలకు మించే కరె
హైదరాబాద్లో రోజూ 2 గంటలు.. కరెంట్ కోతలు అంటూ వచ్చిన వార్తలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వేసవిలో అధిక డిమాండ్ నేపథ్యంలో భాగంగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మ
వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు, వంద పడకల దవాఖాన, ఫైర్స్టేషన్కు విద్యుత్తు అధికారులు పవర్ కట్ చేశారు. దీంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంద�
రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే
Mobile Phones Stolen | ఓ మ్యూజిక్ ఫెస్ట్ (music festival )లో డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి (Mobile Phones Stolen). హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Minister Puvvada | కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొట్టమొదటగా చేసేది 24 గంటల విద్యుత్ కోత విధిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు.
పలు రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రయాణీకుల రైళ్ల రద్దుపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో విద్�
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు ఎండలు రోజురోజుకు ఎక్కువవుతుండటం, మరోవైపు బొగ్గు నిల్వలు అంతకంతకు తగ్గిపోవడం విద్యుత్ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. జార్ఖ�