పలు రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రయాణీకుల రైళ్ల రద్దుపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత వేధిస్తుండటం, వేసవిలో విద్యుత్ డిమాండ్ ఊపందుకోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో విద్�
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు ఎండలు రోజురోజుకు ఎక్కువవుతుండటం, మరోవైపు బొగ్గు నిల్వలు అంతకంతకు తగ్గిపోవడం విద్యుత్ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. జార్ఖ�
దేశంలోని దాదాపు డజను రాష్ర్టాలను చీకట్లు అలుముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజుకు 8 గంటల చొప్పున విద్యుత్తు కోతలు అమల్లోకి వచ్చాయి. మరో ఎనిమిది రాష్ర్ట
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజు 10 గంటల పాటు విద్యుత్తు కోతను విధించనున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ మారక నిలువలు అడుగంటిపోవడంతో..
చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం న�
ఆర్కేపురం : హయత్నగర్, ఎల్బీనగర్, సిరీస్, సౌంత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్, శ్రీనివాస కాలనీ, ఫణిగిరి కాలనీ, విద్యుత్నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ దిగువ తెలిపిన ప్రాంతాల్లో విద్య�
చండీఘఢ్ : పంజాబ్లో తీవ్ర విద్యుత్ కోతల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) సర్కార్ నిర్వాకమే కారణమని �
గాంధీ, కింగ్ కోఠి, ఫీవర్ దవాఖానల్లో స్పెషల్ డ్రైవ్ ఒక్కో దవాఖానకు ఇన్చార్జీలుగా ముగ్గురు విద్యుత్ నిపుణులు ఏఈ స్థాయి అధికారితో 24 గంటలపాటు విధుల్లో సిబ్బంది కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అన్ని