Pothole | నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్య గత కొన్ని నెలల నుండి భారీ గుంత ఏర్పడి ప్రమాదాన్ని తలపిస్తున్నది. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా గుంతను పూ
Hanumakonda Bus Stand | ఈ రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తే జరభద్రంగా ప్రయాణించండి.. ఆదమరిచారో అంతే సంగతులు.. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.
RTC Bus | బుధవారం మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న చెల్మడ, ఖమ్మంపల్లి గ్రామాల మీదుగా మండల కేంద్రమైన మునిపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సుకు ఖమ్మంపల్లి గ్రామ శివారులోకి రాగానే తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థ�
Bengaluru Potholes | కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై గుంతల కారణంగా మరో మహిళ బలి అయ్యింది. బైక్ నడుపుతున్న సోదరుడు సడన్గా బ్రేక్ వేశాడు. బైక్ వెనుక కూర్చొన్న అతడి సోదరి రోడ్డుపై పడింది. వేగంగా వచ్చిన లారీ ఆమె �
Woman Dies Due To Pothole | ఒక మహిళ తన భర్త బైక్ వెనుక కూర్చొని ప్రయాణించింది. రోడ్డుపై ఉన్న గుంతలో ఆ బైక్ పడటంతో అదుపుతప్పింది. దీంతో భార్యాభర్తలు రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన మహిళ మరణించగా ఆమె భర్త గాయాలతో బయటపట�
Bengaluru Student Dies | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఉన్న గుంతలు మరో విద్యార్థిని ప్రాణాలు హరించాయి. స్కూటీపై కాలేజీకి వెళ్లున్న యువతి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించేందుకు ప్రయత్నించింది. అదుపు తప్పి రోడ్డుపై పడిం
SUV Falls Into Pothole | ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడింది. నీటితో నిండిన ఆ గుంతలో ఒక పక్కకు అది పూర్తిగా ఒరిగిపోయింది. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రగా అధికార�
గత నెల రోజులుగా కురుస్తున్న వానలతో ఎల్లాపూర్ వద్ద మెదక్-బొడమెట్పల్లి రోడ్డుపై పెద్ద కాలువ ఏర్పడి ప్రమాదకరంగా (Road Damage) మారింది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకున్న �
School Bus Topples | కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ గుంతలోకి స్కూల్ బస్సు ఒరిగిపోయింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది.
నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్�
Shivraj Singh Chouhan | కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణించిన కారు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో చిక్కుకున్నది. కొంత సేపటి వరకు ఆ వాహనం ముందుకు కదలలేదు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు.
రోడ్డుపై ఉన్న భారీ గుంతను తప్పించబోయే క్రమంలో ట్రక్కు ఢీ కొట్టి 22 ఏండ్ల టెకీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే బైఠాయించి నిరసనకు దిగాడు. తనకు అయిన గాయాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, బృహన్ బెంగళూరు కార్పొరేషన్ (బీఎంసీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
గోతుల మయంగా ఉన్న రోడ్డులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక గోతిని తప్పించబోయి బైక్పై వెళ్తున్న వారిద్దరిని ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు కూడా ఆ రోడ్డుపై పల్టీకొట్టింది.