పోతంగల్ మండలంలోని కోడిచర్లలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా వీచిన తీవ్రగాలులతో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మరో 15 నుండి 20 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంట గాలి బీభత్సానికి తట్టుకో�
మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుప
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు మానుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. పోతంగల్ మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
సీఎం కప్ పోటీలను గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చందర్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో చందర్ స్థా�
Vikas Mahatho | వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో�
పోతంగల్ మండల కేంద్రంలోనీ పీహెచ్సీలో పనిచేస్తున్న 51మంది ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో యూనిఫామ్ చీరలను అధికారులు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కల్లూరి స�
వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని నాయకుడు వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు హన్మంతు అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో గల ప్రధాన కూడలి వద్ద వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వడ్డెర సంఘ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆదివ�
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం ఉత్తమమని కోటగిరి ఎస్సై సునీల్ వాహనదారులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఎస్సై, పోలీస్ సిబ్బంది, స్థానికులతో కలసి గురువారం హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహి�
బస్టాండ్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్తగా ఎన్నికైన పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య భజరంగ్ పరిశుభ్రత పనులు చేపట్టారు. ఏళ్ల నుండి బస్టాండ్ లో గల టాయిలెట్లలో మురుగు నీరు నిలిచి రోడ్డు పక్కన వెళ�
పోతంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి విడత ఎన్నికల్లో 19 గ్రామాల్లో 82శాతం పోలింగ్ అయినట్లు అదికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సంద�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు పంచాయతీలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండల కేంద్రానికి పోలింగ్ సిబ్బంది బుధవారం చేరుకున్నారు. వారికి అవసరమ�
మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని �
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు మండలంలోని 20 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడ�