గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
అన్నా భావు సాటే (Anna Bhau Sathe) సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. శుక్రవారం అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోనీ బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమా�
పొతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సం
మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పోతంగల్ మండల వ్యవసాయ అధికారి నిషిత అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలోని సొసైటీ గోదాములలో ఆమె శుక్రవారం ఆకస�
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని మండల ప్రజలు వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చ
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజ
పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి
మండలకేంద్రంలో 30 పడుకల ఆసుపత్రి నిర్మించాలని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ హన్మాండ్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని (బాలాజీ మందిర్) శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
water problem | తాగునీటి సమస్య తీర్చండి సారూ అంటూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన పలు కాలనీవాసులు గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద కాళీ బిందెలతో నిరసన తెలిపారు. పోతంగల్ మేజర్ పంచాయతీ అయినప�
SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి రాములు.. వేసవి కాలం కావడంతో రోజూ రాత్రిపూట మిద్దెపై నిద్రిస్తున్న�
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.