పోతంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి విడత ఎన్నికల్లో 19 గ్రామాల్లో 82శాతం పోలింగ్ అయినట్లు అదికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సంద�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు పంచాయతీలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండల కేంద్రానికి పోలింగ్ సిబ్బంది బుధవారం చేరుకున్నారు. వారికి అవసరమ�
మూడు రోజులు గా కొనసాగిన ఎన్నికల నామినేష్ల పక్రియ ముగిసిన అనంతరం ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల పరిశీలన అధికారి శ్యాం ప్రసాద్ లాల్ పరిశీలించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని �
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు మండలంలోని 20 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడ�
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు మండలంలో బుధవారం క్లస్టర్ లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చందర్ తెలిపారు. మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా ఇందుకు గాను ఐదు నామినేషన్ క్లస్టర్ల ఏర్పాట�
పోతంగల్ మండలంలోని హంగర్గలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను సోమవారం సీడీపీవో పద్మ హంగర్గ, హంగర్గ బీసీ కాలనీలో రెండు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు
చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బోదన్ డివిజన్ షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ ఆశన్న, సునీత సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం షీటీం సిబ్బంది అవగ
బాల్యవివాహాలు చేయడం, ఆ వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని నిజామాబాద్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ
సామాజిక సేవాకర్త, మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం స్థానిక నాయకులతో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన ఒడ్డెర సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
నమస్తే తెలంగాణ కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గ (యం) గ్రామంలో ఆనవాళ్లు కోల్పోయి అపరిశుభ్రంగా మారిన మురుకి కాలువలు అనే శీర్షి�
పొతంగల్ మండల కేంద్రంలో పాథోలాజికల్ ల్యాబ్ ను బీఆర్ఎస్ నాయకుడు ఎంపీటీసీల ప్లోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాస్ రావు స్థానిక నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. రుద్రూర్ మండలానికి చెందిన బీఆర్ఎ�
గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రం నుండి కోటగిరి వెళ్లే రోడ్డు లో, మండల కేంద్రంలోని బీర్కూర్ వెళ్ళే మూల మలపు వద్ద, మంజీరా నది వైపు వెళ్లే మార్గాలలో లోతుగా గుంతలు ఏర్�
అన్నా భావు సాటే (Anna Bhau Sathe) సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. శుక్రవారం అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోనీ బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమా�
పొతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సం