పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి
మండలకేంద్రంలో 30 పడుకల ఆసుపత్రి నిర్మించాలని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ హన్మాండ్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ (Pothangal) మండల కేంద్రంలోని (బాలాజీ మందిర్) శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
water problem | తాగునీటి సమస్య తీర్చండి సారూ అంటూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన పలు కాలనీవాసులు గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద కాళీ బిందెలతో నిరసన తెలిపారు. పోతంగల్ మేజర్ పంచాయతీ అయినప�
SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి రాములు.. వేసవి కాలం కావడంతో రోజూ రాత్రిపూట మిద్దెపై నిద్రిస్తున్న�
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
Financial assistance | నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామనికి చెందిన బీజేపీ కార్యకర్త గంగారం కుమారుడు సాయిరాం రెండురోజుల క్రితం మరణించాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక స
Karegaon | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలములోని కారెగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోటే కలుసుకున్నారు.
Doctor Imtiaz Begum | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కారెగామ్ గ్రామంలో సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ ప్లస్ ఫార్మసీ, మెడికల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.
బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉండే పల్లె.. అద్భుతంగా మారింది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్నా అభివృద్ధిలో ఆమడ దూరంగా ఉండేది. సమైక్య పాలనలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కోరినా పట�