శుకముని అవనీపతి విష్ణురాతుని (పరీక్షిత్తు)కి కరిణీపతి (కరి) మకరుల కనీవినీ ఎరుగని పోరాట కథను తనివితీర వినిపిస్తున్నాడు- రాజా! ఒక కొండను మరో కొండ వెనుదీయకుండా ఢీ కొన్నట్లు ఆ రెండూ ఎడాతెరపి లేకుండా తలపడ్డాయి
మునీంద్రా! నీరాటమైన (నీటిలో చరించే) మొసలికి, వనాటమైన (దట్టమైన అడవిలో సంచరించే) ఏనుగుకు ఘోరాటవిలో పోరాటం కలుగడానికి కారణమేంటి? విష్ణువు గజేంద్రుని ఆరాటాన్ని (సంకటాన్ని) ఎలా తొలగించాడు? ఈ కథ వినాలని నాకు వేడు
Pothana Bhagavatam | విగ్రహుడైన ప్రహ్లాదుడు ప్రపత్తి- శరణాగతి పూర్వకంగా ఇలా ప్రస్తుతించాడు.. పరమ పురుషా! అమరవరులు, మహర్షులు, ముని ముఖ్యులు కూడా నిన్నుపరిపూర్ణంగా ప్రస్తుతించలేరట!
Pothana Bhagavatam | శ్రీ మహావిష్ణువు ధరించిన పరమ పావనమైన వామన అవతార మహిమ అంతా ప్రధానంగా ఆయన విక్రమం- పాద విక్షేపం (అడుగుల)లోనే నిక్షిప్తమై ఉన్న విధంగా, ప్రహ్లాదుని ఖేదం తొలగించి మోదం కలిగించడమే ప్రధాన కారణంగా ప్రభవి�
భాగవత అష్టమ స్కంధంలో బలి చక్రవర్తి వద్దకు భిక్షుకుడై వెళ్లిన వామన భగవానుడు తన పని చక్కబెట్టుకోవడానికి సమయోచితంగా బలి తండ్రి, తాత, ముత్తాతలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సందర్భంగా వామనుడు బలి ముందు ఒక రహస్య�
నారద ఉవాచ- ధర్మ నందనా! దైవ దర్శనం చేయించే దక్షత గల దివ్యదృష్టి సంపన్నుడైన దేవర్షి నారదుని ద్వారా భాగవత ధర్మంగా భాసిస్తున్న ఈ భవ్య జ్ఞానాన్ని నేను పొందానని ప్రహ్లాదుడు పలుకగానే, అసుర బాలకులు ఆశ్చర్యపడి ఇల�