ధర్మ మర్మ విదుడైన దేవర్షి నారదుడు రాజసూయ యాగ సమయంలో ధర్మనందనుడు రాజర్షి యుధిష్ఠిరుడికి అసురర్షి ప్రహ్లాదుడి అద్భుత చరిత్రను వీనుల విందుగా వివరిస్తున్నాడు
సంగీత, తాళ, లయ, నృత్తాలలో మనస్సు నిమగ్నం చేసి కూడా నర్తకీమణి తన శిరస్సు మీద ఉన్న కుండ కింద పడకుండా ఏకాగ్రత కలిగి ఉంటుంది. అలాగే, నిరంతరం పుంఖాను పుంఖాలుగా వచ్చి పడుతున్న పంచేంద్రియ విషయాలను స్వీకరిస్తూ కూడ�
ప్రహ్లాదుడు తండ్రితో ఇలా పలికాడు- ‘పితాశ్రీ! మానవ జీవితానికి పరమ లక్ష్యం విష్ణుతత్తమే- భక్తే! అదే అందరికీ నేర్వదగిన విద్య. ఆ విద్య చదివిన, చదివించిన వాడే తండ్రి. అది చెప్పినవాడే గురువు. ‘బహూనాం జన్మనామంతే’-
రాజగురువులు రాకుమారుడైన ప్రహ్లాదునితో.. ‘నాయనా! ప్రహ్లాదా! మేము నూరిపోసిన నీతిపాఠాలే మీ నాన్నగారి వద్ద పలుకు. అంతేగాని, నేను సూరి (పండితుడ)నని నీవు నేర్చిన, నీకు నచ్చిన నీరజాక్షుని విద్యను- నారాయణ భక్తిని, �
Pothana Bhagavatam | ప్రహ్లాదుడు పుట్టుకతోనే జ్ఞానీ భక్తుడు. నిర్గుణ భక్తిభావం మాతృగర్భంలో ఉండగానే ఉద్భవించింది ఆ మహాత్మునికి. శుక మహర్షి వలె జన్మతః సిద్ధ పురుషుడు. ఇది దేవర్షి నారదుల వారి దివ్య ఉపదేశ ఫలం! తల్లి లీలా�
Pothana Bhagavatam | ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణుద�
Pothana Bhagavatam | సాత్తిక భాగవతుడే కాక సహజ కవితా భాగధేయుడు- భాగ్యశాలి, కావటం వలన భగవద్విధేయులైన భక్తులందరితో మమేకమై- భావసారూప్యాన్ని భజించి, భక్తి కవితా వేణువు మోగించి, త్రిలింగ దేశాన్ని ఉర్రూతలూగించి, భాగ్యశాలుర�
Pothana Bhagavatam | భాగవత తృతీయ స్కంధంలోని ప్రహ్లాద జన్మ సంబంధ నేపథ్యం.. కశ్యప ప్రజాపతి తన ప్రియసతి దితితో ఇలా పలికాడు- ‘దేవీ! నీవు సంతతి కోసం పాప సంగతి (సాంగత్యం)కి జంకక అకాలంలో వెలయాలి వలె అతి వ్యామోహానికి లొంగి నన్ను