రామగుండం నగరపాలక సంస్థ ముసాయిదా (డ్రాఫ్ట్ నోటిఫికేషన్) పై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆయా డివిజన్లలో దొర్లిన తప్పులపై నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ), స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీకి గురువారం రాత
CRIME | వేములవాడ రూరల్ : మృతి చెందిన చిన్నారిని ఖననం చేసిన పది రోజుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప మృతదేహానికి వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని ఫాజుల్ నగర్�
ఆవు తోకను పట్టుకొని చెరువులోకి దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో సొంత తమ్ముడిని అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో నివాసముంటున్న షబ
Leopard Attack | తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి (Leopard Attack) లో మరణించిన ఆరేండ్ల చిన్నారి లక్షిత( Lakshitha) మృతదేహానికి పోస్టుమార్టం(Postmortem) పూర్తి చేశారు.
Miracle | ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ �
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించే విషయంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన నూతన పోస్ట్మార్టం ప్రొటోకాల్ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభ�