నమోదు చేసుకోవడం ఎలా? పోస్టాఫీస్లో కేవైసీ నిబంధనలకు లోబడి నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) ఖాతాను 18-70 ఏండ్ల భారతీయులెవరైనా తెరుచుకోవచ్చు. ఎన్పీఎస్ కోసం ఇండియా పోస్ట్ గత నెల 26న ఆన్లైన్ సేవలనూ ప్రార�
Kamathipura Post Office | ముంబైలోని కామాటిపుర. గల్లీనంబర్-8. ఇక్కడ డెలివరీ బాయ్స్ కనిపించరు. ఏటీఎమ్లు లేవు. బ్యాంక్లు ఉండవు. సెక్స్ వర్కర్లను మనుషులుగా గుర్తించే ప్రయత్నమూ జరగలేదని చెప్పడానికి ఆధారంగా.. ఒక్క ఆధార్ �
దమ్మపేట: తపాలా సేవలను సద్వినియోగం చేసుకోండని, గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత విస్తరించేందుకు శాఖ సన్నద్ధమైందని పోస్టల్ శాఖ మూడు జిల్లాల జోనల్ అధికారి రవికుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లిపల్�
తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ కడ్తాల్ : తపాల సేవలకు ప్రజలకు మరింత చేరువ చేస్తామని, ప్రజలు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్�
తపాలా శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర.. కచ్చితమైన రాబడి హామీనిచ్చే పథకం. పొదుపు చేసిన మొత్తానికి కేంద్రం హామీగా ఉంటుంది. ఇటీవల చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం మార్పు చేయ
హైదరాబాద్ : తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రావాలి డబ్బు కూడా భద్రంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. అసలు అటువంటి స్కీంస్ ఏమైనా ఉన్నాయా..? ఉంటే డబ్బు సురక్షితంగా ఉంటుందా లేదా ..? డబ్బుసేఫ్టీ తోపాటు రాబడి కూడా కావాల
హైదరాబాద్ : పోస్టాఫీస్ రీకరింగ్ డిపాజిట్(ఆర్డీ)అకౌంట్ ద్వారా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, అధిక వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మీరు కనీసం రూ.100మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్�
అమీర్పేట్ : పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కిల్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ టి.ఎం.శ్రీలత పేర్కొన్నారు. ఫైవ్స్టార్ పోస్టాఫీసుగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్
అమీర్పేట్ : పోస్టల్ శాఖ ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో రూపొందించి అమలు చేస్తున్న వివిధ పథకాలను వినియోగ దారులకు చేరువ చేసే పనులను పోస్టల్ కార్యాలయాలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారు
ఖమ్మం : తపాలా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీన ఖమ్మం నగరంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో ఆధార్మేళా జరగనున్నది. ఈ విషయాన్నిహెడ్ పోస్ట్ మాస్టర్ కె. కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్�
ఢిల్లీ, జూన్,20:అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని ఆ స్ఫూర్తినిప్రతిబింబించేలా రేపు తపాలాశాఖ ప్రత్యేక స్టాంపును తీసుకురావాలనిసంకల్పించింది. ఓ ప్రత్యేక ఫొటోతో ఉన్నఈ తపాలా బిళ్ళను దేశవ్యాప్తంగా 810హ
మైక్రో ఏటీఎంల ద్వారా నగదు పొందే సౌకర్యం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి మేడ్చల్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తపాల శాఖ మైక్రో ఏటీఎం ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుల