రంగారెడ్డి జిల్లా యాచారం పోస్టాఫీస్లో ఘరానా మోసం చోటుచేసుకున్నది. రూ.30లక్షలకుపైగా ఖాతాదారుల సొమ్మును ఓ అధికారి కాజేశాడు. పోస్టాఫీస్లో ఖాతాదారులు జమ చేసుకున్న డబ్బులను లెక్కల్లో చూపకుండా నొక్కేశాడు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పదో తరగతి తెలుగు పేపర్ జవాబుపత్రాల మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా విచారణ చేపట్టారు. ఉట్న�
పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని కోరుకుంటారు. కానీ వారి డబ్బుకి భద్రత ఉంటుందా లేదా అని గమనించరు. దీంతో చాలాసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ పోస్టాఫీసు స్కీములలో
తపాల శాఖలో అందుబాటులో ఉన్న వివిధ ఖాతాలలో ప్రజలను చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత తపాల శాఖ నిన్నటి మొన్నటి వరకు ఒకో సీమ్ను తీసుకుని ప్రజల వద్దకు వెళ్లగా, ఈసారి అన్ని సీమ్ లతో ప్రజల వద్దకు వ�
passport | తత్కాల్, నార్మల్ కేటగిరిల వారీగా పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయడానికి డిసెంబర్ 3 (శనివారం)న రాష్ట్రంలోని అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాస్పోర్టు సేవాకేంద్రాల్లో శనివారం 3200 దరఖాస్తులను పరిశీలించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఐదు పాస్పోర్టు సేవాకేంద్రాల
తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్ల